farmer
నిజామాబాద్ జిల్లాలో 33 వేల ఎకరాల్లో పంటలు నీటిపాలు
భారీ వర్షాలతో అన్నదాతకు కష్టాలు జిల్లావ్యాప్తంగా 33,429 ఎకరాల్లో పంట నష్టం 2
Read Moreప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Read Moreరైతును రాజుగా చేయడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు
వనపర్తి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే రైతులను రాజుగా చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. గురువారం వనపర
Read Moreరుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ
జూలూరుపాడు, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేసిండని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండల
Read Moreవర్షం బీభత్సం.. 52 గ్రామాలు జలదిగ్బంధం
జలదిగ్బంధంలో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, బోయినిపల్లి నెట్వర్క్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టి
Read Moreరియల్టర్లు, లీడర్ల చేతుల్లోనే 80% భూములు.. కాంగ్రెస్ పరిశీలనలో వెల్లడి
జీవోను ఎత్తేసినా, ఉంచినా ఒరిగేదేమీ లేదన్న 40% మంది రైతులు ఎత్తేస్తే తమ ల్యాండ్స్కు ధరలు పెరుగుతాయన్న 50% మంది జీవో ఉంటేనే.. మంచిగాలి పీల్చుకుం
Read Moreవర్షాలతో అల్లాడుతుంటే బర్త్ డే సంబురాలా: తుల ఉమ
జగిత్యాల టౌన్,వెలుగు: వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే మంత్రి కేటీఆర్ బర్త్ డే సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుల ఉమ వ
Read Moreమార్కెట్లో నకిలీ విత్తనాలు.. మొద్దు నిద్రలో ఆఫీసర్లు
మొద్దు నిద్రలో టాస్క్ఫోర్స్ ఆఫీసర్లు సీడ్ వ్యాపారులు, అగ్రికల్చర్ ఆఫీసర్ల హస్తం! కరీంనగర్ నుంచి జిల్లాలోని షాపులకు సప్లయ్ వ్
Read Moreరెండెకరాలు నష్టపోయిన రైతుకు.. పరిహారం 54 రూపాయలు
వానలతో పంట నష్టపోయిన రైతులు కొందరికి రూ.375 మాత్రమే..మరికొందరికి రూ.2వేల లోపే.. ఉద్యోగులు, లీడర్ల కుటుంబసభ్యులకు రూ.వేలల్లో.. పం
Read Moreవరి నాట్లు వేస్తూ.. గుండెపోటుతో రైతు మృతి
అతివృష్టైనా.. అనావృష్టైనా రైతుకే నష్టం.. ఏదో కాస్త వర్షాలు పడుతున్నాయి కదా.. అని రైతన్నలు పార పలుగు పట్టుకొని చేల బాట పట్టారు. పొలం దున్నడ
Read Moreరెవెన్యూ ఆఫీసర్లు న్యాయం చేయడంలేదని.. రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
మెదక్ (చేగుంట), వెలుగు: తమ భూ సమస్యను రెవెన్యూ ఆఫీసర్లు పరిష్కరించడం లేదని మనస్తాపంతో మెదక్ జిల్లా చేగుంటలో ఓ రైతు కుటుంబంతో సహ సో
Read Moreవర్షాల నుంచి పంటలను కాపాడుకోండి.. రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ సూచనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి పంటలను కాపాడుకోవాలని రైతులకు అగ్రికల్చర్ యూనివ
Read Moreవర్ష బీభత్సం..ఇవి కాలనీలా..! లేక చెరువులా..!
నిజమాబాద్ జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. అర్ధరాత్రి వేల్పుర్, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వాన పడింది.
Read More













