farmer

వడ్ల పైసల కోసం బ్యాంక్​ దగ్గర చెప్పుల క్యూ!

మెదక్ (వెల్దుర్తి), వెలుగు : వెల్దుర్తి లోని సెంట్రల్​ బ్యాంక్​ అకౌంట్​నుంచి ధాన్యం అమ్మిన, రైతుబంధు పైసలు డ్రా చేసుకునే విషయంలో రైతులకు తిప్పలు తప్పడ

Read More

రైతుబంధు పైసలు ఇవ్వట్లేదని బ్యాంకు ఎదుట కాంగ్రెస్​ లీడర్ల ధర్నా

జిన్నారం, వెలుగు : రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ అయిన పైసలు బ్యాంకులు ఇవ్వడం లేదని కాంగ్రెస్​ లీడర్లు ఆందోళనకు దిగారు.  శుక్రవారం జిన్నారం

Read More

డ‌బుల్ హాట్ : ప‌ర్చిమిర్చి కిలో రూ.160

రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే టమాటా కొండెక్కి కూర్చోగా..తాజాగా పచ్చిమిర్చి ధర చుక్కలను తాకుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లలో

Read More

ఎండాకాలం ఊరుకున్నరు.. వానాకాలం ముందటేసుకున్నరు

సింగోటం రిజర్వాయర్​​లో నీళ్లను వదిలేసి రిపేర్లు చేస్తున్న ఇంజనీర్లు నాగర్​కర్నూల్, వెలుగు : ఇంజనీరింగ్​ ఆఫీసర్లు ముందుచూపు లేకుండా వ్యవహరించడం

Read More

చిరుత సంచారంతో పూసల్​పహాడ్ గ్రామస్తుల ఆందోళన

మరికల్, వెలుగు : మండలంలోని పూసల్​పహాడ్​కు అనుబంధ గ్రామమైన సంజీవరాయకొండ గుట్టల ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో అ

Read More

పోడు పట్టాలు దక్కేది కొందరికేనా..

లిస్ట్​ అంతా సీక్రెట్​ గా ఉంచిన అధికారులు.. మహబూబాబాద్​, వెలుగు:  జిల్లాలో నేడు పోడు పట్టాల పంపిణీ జరుగనుంది. పంపిణీకి ముందే ఫైనల్​

Read More

పంట ఉత్పత్తుల ఎగుమతి సమస్యలను తీరుస్తాం..

కాశీబుగ్గ, వెలుగు: స్థానిక రైతుల పండించిన ఉత్పత్తులను రవాణ చేసేందుకు వ్యాగన్లను తెస్తామని ఐఆర్​టీఎస్​ ప్రిన్సిపల్​ చీఫ్ కమర్షియల్​ మేనేజర్​ కేఆర్​కే ర

Read More

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకొనే రకం... సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై షర్మిల ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీజేపీతో సీఎం కేసీఆర్ దొస్తానా.. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న విధంగా ఉంటుందని వైఎస్సార్‌‌‌‌&z

Read More

పచ్చిరొట్ట విత్తనాలు దొరకట్లే..అరకొర సీడ్స్ తో మెదక్​ రైతుల పాట్లు

జీలుగ 10,335,  పెద్ద జనుము 7,250 క్వింటాళ్లు అవసరం అందుబాటులో ఉన్నది జీలుగ 5 వేలు, పెద్ద జనుము 800 క్వింటాళ్లే..  మెదక్/కౌడిపల్లి,

Read More

మల్లన్నసాగర్ కాల్వల పరిహారం ఇప్పిస్తా: రఘునందన్ రావు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  తొగుట, వెలుగు: మల్లనసాగర్ అదనపు టీఎంసీ కాలువలో భూములు కోల్పోయిన రైతులకు త్వరలోనే పరిహారం ఇప్పిస్తానని దుబ్బాక

Read More

వడ్లు కొన్నరు.. పైసలు జమ చేయలే

నెలలు గడుస్తున్నా ఖాతాల్లో డబ్బులు పడట్లే  తీవ్ర ఇబ్బంది పడుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు ఇప్పటికే సగానికిపైగా మూతపడిన  కొనుగోలు కేం

Read More

కాళేశ్వరం కాల్వలకు.. భూములిస్తలేరు..

మెదక్, నిజాంపేట, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వలకు భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సంబంధిత అధికారులు మెరుగైన పరిహారం ఇస్తామని గ్

Read More

మహారాష్ట్రలోనూ ధరణి తెస్తం.. రైతులకు పెన్షన్​ ఇస్తం: కేసీఆర్

మహారాష్ట్రలోనూ ధరణి తెస్తం.. రైతులకు పెన్షన్​ ఇస్తం ఇక్కడ రైతులు రక్తం కారే దాకా పాదయాత్ర చేసినా ఎవరూ పట్టించుకోలే మా దగ్గర మొత్తం పంటను మేమే క

Read More