V6 News

farmer

ఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు కలిసి రైతులను ముంచిన్రు

అధికారుల విచారణ లో వెలుగులోకి  అక్రమాలు గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడలో వడ్ల పైసల్లో భారీ కోత ఒక్క గుర్రంపోడు పరిధిలోనే రూ.18 లక్షల నష్టం

Read More

గ్లోబల్​ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం రేట్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: గ్లోబల్​ మార్కెట్లో 11 ఏళ్ల గరిష్టానికి చేరిన బియ్యం రేట్లు మరింత పెరిగే ఛాన్స్​ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. వరి పండించే

Read More

సీడ్ పత్తి రైతును వెంటాడుతున్న కష్టాలు

పుపొడ్డి రాకపోవడంతో ఆలస్యంగా పోలినేషన్​ ఆందోళనలో రైతులు  దిగుబడిపై ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా లో

Read More

రైతులు డ్రమ్​సీడర్​ను ఉపయోగించుకోవాలి: అధికారి శ్రీజ

చిన్నచింతకుంట, వెలుగు: డ్రమ్​ సీడర్ తో వరి విత్తనాలను విత్తుకుంటే రైతులకు లాభాలు ఉంటాయని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీజ తెలిపారు. చిన్నచింతకుంట మం

Read More

ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వాపస్ రావట్లే

కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాలోనే.. పోర్టల్ మొదలైనప్పటి నుంచి మూడేండ్లుగా ఇదే తీరు  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ రీఫండ్​ చేస్తలేర

Read More

పోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు

వర్ని, వెలుగు :  అర్హులైన తమకు పట్టాలివ్వాకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ మంగళవారం పలువురు పోడు రైతులు నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం సైద్‌&zw

Read More

పంటలు కాపాడాలని రైతుల ధర్నా

ఊట్కూర్, వెలుగు: పొలాల్లో వేసిన పంటలను జింకల బారి నుంచి కాపాడాలని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్  దగ్గర రైతులు రాస్

Read More

చెన్నూరులోనూ రైతుల నిర్బంధం

చెన్నూరు, వెలుగు: ఓవైపు పోడు పట్టాలు పంపిణీ చేస్తూనే మరోవైపు పోడు రైతులను పోలీసులు నిర్బంధించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం ఈ ఘట

Read More

ఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఉల్లంపల్లి రోడ్డు వద్ద బొమ్మనపల్లికి చెందిన కత్తుల బాలయ్య అనే రైతు తన పొలం

Read More

పోడు పట్టాలు కొందరికే..అప్లయ్​చేసుకున్నది 2130 మంది

ఎంపిక చేసింది 205, పట్టాలు ఇచ్చేది 128 మందికి.. 77 మంది భూములపై రీ సర్వేనేడు పాస్​బుక్స్ ​పంపిణీ యాదాద్రి, వెలుగు: పోడు భూములకు పట్టాల పంపిణ

Read More

అయిజ మండలంలో...వర్షం కోసం రైతుల పూజలు

అయిజ ,వెలుగు : వర్షాలు కురవాలని మండలంలో రైతులు పూజలు ఆదివారం పూజలు చేశారు. పట్టణంలోని 20వ వార్డులో మహిళా రైతులు కౌన్సిలర్  హుస్సేన్ బీ ఆధ్వర్యంలో

Read More

కాళేశ్వరం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, కాళేశ్వరం ప్రాజెక్ట్​ ద్వారా సాగుకు నీరందిస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్

Read More

చెరుకు రైతులకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు: మంత్రి హరీశ్​రావు

జహీరాబాద్, వెలుగు : ట్రైడెంట్ చక్కెర కర్మాగారం జహీరాబాద్ నియోజకవర్గ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్​రావ

Read More