farmer

అల్లమెల్లిగడ్డలు పిరమైనయ్.. కిలో రూ.200 పైనే

ఏప్రిల్​లో అల్లం రూ. 80, ఎల్లిగడ్డ 50.. దిగుబడి తగ్గడంతో పెరిగిన రేట్లు  హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మండి

Read More

ఫైనాన్స్​ కంపెనీ వేధింపులు ఎక్కువైనయ్.. మధిరలో ఆఫీస్​ ముందు బాధితుల నిరసన

మధిర, వెలుగు: మధిరలోని మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ వేధింపులు ఎక్కువయ్యాయని బాధితులు బుధవారం కంపెనీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. రైతు సంఘం జిల్లా నాయకులు మ

Read More

రుణమాఫీతో రైతుల కష్టాలు దూరం: మంత్రి నిరంజన్​రెడ్డి

పెబ్బేరు, వెలుగు: రూ. లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో రైతుల కష్టాలు దూరమవుతాయని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. బుధవారం పట

Read More

రైతులను ఆదుకునేందుకు రూ.500 కోట్లు సరిపోవ్​: ఎమ్మెల్యే రఘునందన్ రావు

జిన్నారం, వెలుగు:  రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు బీఆర్​ఎస్​ సర్కారు ప్రకటించిన రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చ

Read More

కరెంట్ షాక్​తో ఇద్దరు మృతి

వీపనగండ్ల, వెలుగు:  వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​తో వేమన్న (55) అనే రైతు చనిపోయాడు. తన పొల

Read More

నీళ్లివ్వాల్సిన టైంలో కాల్వల​ రిపేర్లు

గద్వాల, వెలుగు: జూరాలకు వరద వచ్చి వందల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్నా జూరాల ప్రాజెక్ట్​ రైట్ కెనాల్(సోమనాద్రి కాల్వ)కు సాగునీరు ఇవ్వకపోవడంతో ర

Read More

వాగులో మొసలి ప్రత్యక్షం..పరుగులు తీసిన రైతులు

జగిత్యాల జిల్లా  వెల్గటూర్ వాగులో మొసలి కనిపించడం కలకలం రేపింది.  వాగులో కొట్టుకు వచ్చిన మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ

Read More

ఫేక్ పట్టాలతో పరిహారం .. ముంపు రైతులకు ఇంకా అందని పరిహారం

గట్టు రోడ్డు వ్యవహారంలో డబుల్  ప్రొసీడింగ్స్  కలకలం లిఫ్ట్​లో లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్ల భూ దందా గద్వాల, వెలుగు: గట్టు లిఫ్ట్, రోడ్

Read More

దేవుడు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం జేస్తడు: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మెట్ పల్లి, వెలుగు: ‘ఇటీవల వర్షాలకు పొలాలు, రోడ్లు, బ్రిడ్జిలు వరద ప్రవాహానికి కొట్టుకొని పోయినయ్​. భగవంతుడు రైతులకు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం

Read More

రూ.21 లక్షల విలువైన టమాటాలు మిస్సింగ్

దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దొంగతనాలు ఎక్కువ అయిపోతున్నాయి.  తాజాగా కోలార్ నుంచి జైపూర్‌కు తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన 1

Read More

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : బూర నర్సయ్య గౌడ్ 

భూదాన్ పోచంపల్లి, వెలుగు : వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ

Read More

సారూ..మా బతుకులు రోడ్డున పడ్డాయ్​!.. ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి కాళ్లపై పడ్డ రైతులు

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లాలో భారీ వర్షాలతో భైంసా మండలం సిరాల ప్రాజెక్టు, ఇలేగాం చెరువులు తెగిపోయి పంటలు వరదలో కొట్టుకుపోయాయి. సుమారు 150 మంది రైతుల

Read More

కాళేశ్వరం బ్యాక్​ వాటర్ .. కన్నీళ్లు మిగిల్చింది

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్ ​మంచిర్యాల జిల్లా రైతులకు మరోసారి కన్నీళ్లు మిగిల్చింది. పది రోజులుగా కురిసిన భారీ

Read More