farmer

నీళ్లివ్వాల్సిన టైంలో కాల్వల​ రిపేర్లు

గద్వాల, వెలుగు: జూరాలకు వరద వచ్చి వందల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్నా జూరాల ప్రాజెక్ట్​ రైట్ కెనాల్(సోమనాద్రి కాల్వ)కు సాగునీరు ఇవ్వకపోవడంతో ర

Read More

వాగులో మొసలి ప్రత్యక్షం..పరుగులు తీసిన రైతులు

జగిత్యాల జిల్లా  వెల్గటూర్ వాగులో మొసలి కనిపించడం కలకలం రేపింది.  వాగులో కొట్టుకు వచ్చిన మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ

Read More

ఫేక్ పట్టాలతో పరిహారం .. ముంపు రైతులకు ఇంకా అందని పరిహారం

గట్టు రోడ్డు వ్యవహారంలో డబుల్  ప్రొసీడింగ్స్  కలకలం లిఫ్ట్​లో లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్ల భూ దందా గద్వాల, వెలుగు: గట్టు లిఫ్ట్, రోడ్

Read More

దేవుడు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం జేస్తడు: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మెట్ పల్లి, వెలుగు: ‘ఇటీవల వర్షాలకు పొలాలు, రోడ్లు, బ్రిడ్జిలు వరద ప్రవాహానికి కొట్టుకొని పోయినయ్​. భగవంతుడు రైతులకు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం

Read More

రూ.21 లక్షల విలువైన టమాటాలు మిస్సింగ్

దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దొంగతనాలు ఎక్కువ అయిపోతున్నాయి.  తాజాగా కోలార్ నుంచి జైపూర్‌కు తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన 1

Read More

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : బూర నర్సయ్య గౌడ్ 

భూదాన్ పోచంపల్లి, వెలుగు : వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ

Read More

సారూ..మా బతుకులు రోడ్డున పడ్డాయ్​!.. ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి కాళ్లపై పడ్డ రైతులు

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లాలో భారీ వర్షాలతో భైంసా మండలం సిరాల ప్రాజెక్టు, ఇలేగాం చెరువులు తెగిపోయి పంటలు వరదలో కొట్టుకుపోయాయి. సుమారు 150 మంది రైతుల

Read More

కాళేశ్వరం బ్యాక్​ వాటర్ .. కన్నీళ్లు మిగిల్చింది

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్ ​మంచిర్యాల జిల్లా రైతులకు మరోసారి కన్నీళ్లు మిగిల్చింది. పది రోజులుగా కురిసిన భారీ

Read More

విద్యుత్​ షాక్​లతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు 

    ఉమ్మడి జిల్లాలో 17 రోజుల్లో తొమ్మిది మంది మృతి       విద్యుత్ శాఖ వ్యవస్థలో లోపాలు    &nb

Read More

90వేల ఎకరాల్లో పంట నష్టం.. కాళేశ్వరం బ్యాక్​ వాటర్​లో 10 వేల ఎకరాలు

       ఆదిలాబాద్​, నిర్మల్ జిల్లాలో అధికం       కాళేశ్వరం బ్యార్​ వాటర్​లో  10 వేల ఎకరాల్లో పంట

Read More

నిజామాబాద్​ జిల్లాలో 33 వేల ఎకరాల్లో పంటలు నీటిపాలు

    భారీ వర్షాలతో అన్నదాతకు కష్టాలు     జిల్లావ్యాప్తంగా 33,429 ఎకరాల్లో పంట నష్టం     2

Read More

ప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Read More

రైతును రాజుగా చేయడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు

వనపర్తి, వెలుగు: దేశానికి అన్నం  పెట్టే రైతులను రాజుగా చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని  మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. గురువారం వనపర

Read More