farmer

రంగుమారిన జొన్నలు కొనాలని రైతుల ధర్నా

పిట్లం, వెలుగు: అకాల వర్షాలతో తడిసి, రంగుమారిన జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని సోమవారం పిట్లం అంబేద్కర్​చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చ

Read More

కాళేశ్వరం ఈ సారీ అక్కరకు రానట్టే..కేసీఆర్​ సమీక్షతో ప్రాజెక్టు అసలు కథ తేటతెల్లం

కాళేశ్వరంలో ఇద్దామన్నా నీళ్లు లేవ్  ఇసుక తవ్వకాలకు మేడిగడ్డ  ఖాళీ  ప్రాణహిత నుంచి ప్రవాహాల్లేవ్  సొంత జిల్లాకు నీళ్లిచ్చే

Read More

మిషన్​ కాకతీయ చెరువుల కింద..భూములు పడావు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  మిషన్​ కాకతీయలో భాగంగా కోట్లు ఖర్చు చేసి చెరువులకు మరమ్మతులు చేసినా ఒక్క ఎకరానికి సాగునీరు అందడం

Read More

వరి సాగును తగ్గించేందుకు సర్కార్ ప్రయత్నాలు

    తగ్గించాలని సర్కారు తిప్పలు     ఆరుతడి వేయాలంటున్న అధికారులు      ఆఫీసర్లు చెప్పినా.. ఈ సీజన్​

Read More

ఆలయ భూములు అర్రాస్!

     244 ఎకరాలను సాగు చేసుకుంటున్న 154 మంది రైతులు      బహిరంగ వేలం వేస్తామన్న ఎండోమెంట్​ ఆఫీసర్లు  &nb

Read More

వర్షం కోసం రైతుల పూజలు

మరికల్, వెలుగు: వర్షాలు పడతాయనే ఉద్దేశంతో చాలా మంది రైతులు చేలను చదును చేసుకొని విత్తనాలు వేసుకున్నారు. వానలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు

Read More

వడ్ల పైసలు వేయాలని రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి కొన్న వడ్లకు సంబంధించిన పైసలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్​లీడర్లు హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సంద

Read More

ఆగని నకిలీ సీడ్స్ దందా..సరిహద్దు రాష్ట్రాల నుంచి సరఫరా

    గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు     భారీగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు     ఏటా లేటుగా స్పంద

Read More

రూ. 2658 కోట్లు పెండింగ్​.. వడ్ల పైసల కోసం ఉమ్మడి జిల్లా రైతుల ఎదురుచూపు

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  కొనుగోలు సెంటర్లలో అమ్మిన వడ్లు పైసల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇంకా దాదాపు రూ.2658

Read More

ఎకరాకు రూ.3.50 లక్షలే.. కొత్త చెరువు భూసేకరణలో సర్కారు వివక్ష

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: నారాయణ ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మనూరు మండలం ఎనక్‌ పల్లి, ఇరాక్‌ పల్లి గ్రామాల మధ్య చెరువు నిర్మాణానికి చర్య

Read More

అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి

లింగంపేట, వెలుగు: రైతులకు పంటరుణాలు మంజూరు చేయడంలో స్థానిక ఇండియన్ ​ఓవర్సీస్​ బ్యాంక్ ​మేనేజర్, ఫీల్డ్​ఆఫీసర్ ​కలిసి బ్రోకర్లను ఏర్పాటు చేసి, అక్రమ వస

Read More

రైతు సమస్యలు పరిష్కరించకుంటే.. మంత్రి గంగుల ఇంటిని ముట్టడిస్తాం

రామడుగు, వెలుగు: రైతులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని కాంగ్రెస్​ ల

Read More

రైతుల ఖాతాల్లో రూ.3 వేల కోట్లు వేశాం..ఈ నెల 20 వరకు వడ్ల పైసలు

హైదరాబాద్‌, వెలుగు: ఈ నెల 20 వరకు వడ్ల కొనుగోళ్లకు సంబంధించి మొత్తం డబ్బులు విడుదల చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌‌ తెలిపారు. శుక్రవారం

Read More