farmer

జోరుగా వరి సాగు.. వర్షాలతో ఎవుసం పనుల్లో రైతన్న బిజీబిజీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో పత్తి సాగు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున

Read More

హమ్మయ్యా..  వానలు పడుతున్నయ్

ఖమ్మం, వెలుగు: జిల్లాలో రైతులకు ఊరట దక్కింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వానాకాలం పంటలపై ఆశలు చిగురించాయి. జులై రెండో వారం వరకు జిల్లాలోని

Read More

రైతులకు రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి క్షమాపణ చెప్పాలి : చల్లా ధర్మారెడ్డి

ఆత్మకూరు, వెలుగు : రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పా

Read More

రెంజల్​ రైతులు దీక్షలు విరమించాలి: బోధన్​ ఎమ్మెల్యే షకీల్​

బోధన్, వెలుగు: రోడ్డు నిర్మాణం కోసం రెంజల్​మండల రైతులు కొనసాగిస్తున్న దీక్షలను వెంటనే విరమించుకోవాలని బోధన్​ఎమ్మెల్యే మహ్మద్​షకీల్​ కోరారు. శుక్రవారం

Read More

డ్రమ్ సీడర్ విధానంతో అధిక దిగుబడులు : వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల

నేలకొండపల్లి, వెలుగు: రైతులు వరి సాగులో డ్రమ్ సీడర్ విధానాన్ని అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయ నిర్మల

Read More

టమాటాలు అమ్మి కోటీశ్వరుడైన తెలంగాణ రైతు

మెదక్/ కౌడిపల్లి, వెలుగు: ధర అమాంతం పడిపోయి.. కొనే వారు లేక గంపల కొద్దీ టమాటలు రోడ్ల పక్కన పారబోసిన ఘటనలు చూశాం. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక

Read More

దళితబంధు బీఆర్ఎస్ బంధుగా మారింది... ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్, కాంగ్రెస్ వి డ్రామాలు..

ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటిస్తున్న కేసీఆర్కు.. తొమ్మిదేళ్ల పాలనలో పేద ప్రజలు గుర్తుకు రాలేదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప

Read More

మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా?:   ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి

జమ్మికుంట, వెలుగు: రైతులకు మూడు పంటలు కావాలా... మూడు గంటలు కావాలా.. మతం పేరిట మాటలు కావాలో హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడ

Read More

కాంగ్రెస్​ వస్తే కరెంట్​ కోతలు తప్పవు:  రసమయి బాలకిషన్​

 కోహెడ(బెజ్జంకి)వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్​ కోతలు తప్పవని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు.

Read More

వరికి కష్టకాలం.. ఆందోళనలో రైతులు

అదను దాటుతున్నా ప్రారంభంకాని నాట్లు ముదిరిపోతున్న నార్లు ఆందోళనలో పాలమూరు రైతులు మహబూబ్​నగర్, వెలుగు: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వరి సాగుప

Read More

రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్సే: మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

చిగురుమామిడి, వెలుగు: రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్ పార్టీనేనని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ‘పల్లెపల్లె కు

Read More

అమ్ముకున్నంక పెరుగుతున్న ఉల్లి రేట్లు.. వ్యాపారుల దగ్గరికి చేరాక క్రమంగా పెరుగుతున్న రేట్లు

మూడు నెలల క్రితం రూ. 7 చొప్పున అమ్ముకున్న రైతులు ఉత్పత్తులు దాచుకోలేక మునుగుతున్న ఫార్మర్స్​, వినియోగదారులు కామారెడ్డి, వెలుగు:  జిల్లా

Read More

పెరిగిన ఖర్చు .. తగ్గిన పసుపు సాగు

ఉమ్మడి వరంగల్‌‌లో ఐదేండ్లలో 90 శాతం తగ్గుదల పెట్టుబడి, కూలీల ఖర్చు పెరగడం, రేటు లేకపోవడంతో ఆసక్తి చూపని రైతులు వాతావరణం అనుకూలించక తగ

Read More