హైదరాబాద్, వెలుగు: ఏ రైతు కూడా కరువును కోరుకోరని.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లోను ప్రభుత్వం నుంచి సానుభూతిని మాత్రమే కోరుకుంటారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సోమవారం ట్విట్టర్లో ఆయన పోస్ట్ పెట్టారు. రైతులు తమ పంట రుణాల మాఫీ కోసం ఏటా కరువు రావాలని కోరుకుంటున్నారని కర్నాటక మంత్రి శివానంద పాటిల్వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. రైతుల గురించి ఇలా మాట్లాడుతున్న మీరేం మంత్రులని ప్రశ్నించారు.
ఏ రైతు కరువును కోరుకోరు : కేటీఆర్
- తెలంగాణం
- December 26, 2023
లేటెస్ట్
- రిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
- కేరళలో పోలింగ్ అవకతవకలు .. ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
- బీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ
- బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్
- కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు .. పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి
- మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం
- ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
- నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ
- నేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై
- వీడియోలు వైరల్.. సెక్స్ స్కాండల్లో దేవెగౌడ మనవడు
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..