గంగాధర, వెలుగు: పంటలను కాపాడుకునేందుకు రైతు భగీరథ యత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్, కొండన్నపల్లి, కురిక్యాల, రంగారావుపల్లి, తాడిజెర్రి, ఆచంపల్లి తదితర గ్రామాల రైతులు వరద కాలువపై ఆధారపడి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీళ్లు లేక కాలువ ఎండిపోయింది. పంటలు కాపాడుకునేందుకు కాలువలోనే బావులు తవ్వుతున్నారు. ఇందుకోసం ఒక్కో రైతుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. బావిలో ఊరిన నీళ్లను మోటర్ల ద్వారా పొలాలకు తరలించి పంటలను కాపాడుకుంటున్నారు.
రైతుల భగీరథ యత్నం
- కరీంనగర్
- March 25, 2024
లేటెస్ట్
- మే 10న చార్ ధామ్ యాత్ర ప్రారంభం... రోజుకు 16 వేల మందికి దర్శనం..
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- యూపీ సీఎం యోగి డీప్ ఫేక్ వీడియో వైరల్.. ఒకరు అరెస్ట్
- Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?
- మోదీ రేపిస్ట్కు మద్దతు ఇచ్చారు : రాహుల్ గాంధీ
- కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం.. షర్మిల
- Shalini Kondepudi Speech: మై డియర్ దొంగ సక్సెస్ మీట్లో..హీరోయిన్ కమ్ రైటర్ శాలిని హానెస్ట్ స్పీచ్
- NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించే న్యూస్.. ప్రశాంత్ మూవీపై సూపర్ అప్డేట్
- టపాకాయలా ఏంటీ : గేమ్స్ ఆడుతుంటే.. మొబైల్ పేలిపోయింది
- V6 DIGITAL 02.05.2024 AFTERNOON EDITON
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు