
farmer
జైనథ్ మండలంలో చేతికొచ్చిన పత్తి నేలకొరిగింది
అన్నదాత ఆశలు ఆవిరి నీట మునిగిన 2 వేల ఎకరాల పంటలు ఫసల్ బీమా అమలుకు నోచుకోక నష్టపోతున్న రైతులు ఎకరానికి రూ. 40 వేలు పరిహారం ఇవ్వాలని వేడుకోలు
Read Moreతహసీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం
సదాశివనగర్, వెలుగు: రెవెన్యూ అధికారులు వారసత్వ పట్టా చేయడం లేదని మాజీ సర్పంచ్ తహశీల్దార్ ఆఫీసు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా
Read Moreస్టార్టప్ : పశువుల కోసం..ఒక యాప్
గేదెలే ఆ కుటుంబానికి ఆధారం. కానీ.. ఆ ఆధారాన్ని అనుకోకుండా కోల్పోయారు. రాత్రికి రాత్రే తమకున్న తొమ్మిది గేదెలు అనారోగ్యంతో చనిపోయాయి. వాటి చావుకు కచ్చి
Read More5 కిలోల ఆలుగడ్డలిస్తే కేసు క్లోజ్ చేస్త..రైతును లంచం అడిగిన ఎస్ఐ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. రైతుపై నమోదైన కేసును క్లోజ్ చేసేందుకు ఓ సబ్-ఇన్
Read Moreమదనాపురంలో కురుమూర్తి లిఫ్ట్ నీటి విడుదల
మదనాపురం, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని కురు
Read Moreమిస్టరీ : రాతి తలలు!
ఓ రైతు పంట వేసేందుకు భూమిని సిద్ధం చేస్తుంటే.. పేద్ద రాయి ఒకటి కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే.. అది భారీ తల శిల్పం. వేల ఏండ్ల క్రితం ఆ తలను రాళ్ల
Read Moreభూమి పోతుందనే బెంగ గుండెపోటుతో రైతు మృతి
నర్సాపూర్, వెలుగు : కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో పొలం పోతుందనే బెంగతో ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్
Read Moreతహసీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం
బోర్ సీజ్ చేయడం, ఆర్ఐ దురుసు ప్రవర్తనే కారణం నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఘటన హాలియ
Read Moreఓవైపు జలకళ.. మరోవైపు వెలవెల..!
ఏజెన్సీలో చెరువుల నిండుతున్నా, మైదానప్రాంతంలో ఖాళీ.. వర్షపాతం నమోదవుతున్నా నిండని చెరువులు భారీ వర్షాల కోసం తప్పని ఎదురు చూపులు ప్రశ్నార్ధకంగ
Read Moreరుణమాఫీపై అపోహలు వద్దు... క్లారిటీ ఇస్తాం: తుమ్మల నాగేశ్వర్ రావు
రుణమాఫీపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి
Read Moreమెజార్టీ రైతుల అభీష్టం మేరకే రైతు భరోసాకు పరిమితి : తుమ్మల నాగేశ్వరరావు
త్వరలోనే సర్కార్ ప్రీమియంతో పంటల బీమా పథకం: మంత్రి తుమ్మల సీఎంకు, మా మంత్రులకు సొంత అభిప్రాయాల్లేవు రెవెన్యూ శాఖ మంత్రి పొంగు
Read Moreరైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : శ్రీధర్ బాబు
రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్త
Read Moreకరీంనగర్లో రుణమాఫీ పండుగ
ఊరూరా రైతుల సంబురాలు ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,30,725 లోన్ అకౌంట్లలో రూ.688.42 కోట్లు జమ 1,24,167 కుటుంబాలకు లబ్ధి కరీంన
Read More