
farmer
వడ్ల పైసలు లేట్ .. కొనుగోలు కేంద్రాలు మూసేసి వారమైంది
అన్నదాలకు ఇంకా పైసలు రాలే 2 వేల మందిపైగా రూ.50 కోట్లు పెండింగ్ పైసల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు యాదాద్రి, వెలుగు : రైతులకు వడ్ల పైసలు ఇం
Read Moreరైతు బిడ్డ .. అప్పుడు 11th ఫెయిల్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్
మధ్యప్రదేశ్ కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ)
Read More30 శాతం మిల్లర్లే కొన్నరు .. ఆటంకాల మధ్య వడ్ల కొనుగోలు కంప్లీట్
3.37 లక్షల టన్నులు సర్కార్ కొంటే 1.90 లక్షల టన్నులు మిల్లర్లు కొన్నరు క్లోజ్ అయిన 323 సెంటర్లు యాదాద్రి, వెలుగు : యాదాద్రి జి
Read Moreపత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా
Read Moreముదిగొండ మండలంలో ఎరువు దుకాణాల్లో తనిఖీలు
ముదిగొండ : మండల కేంద్రంలో బుధవారం పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రాధ తనిఖీ చేశారు. రికార్డు నమోదు తప్పనిసరి ఉండాలని సూచించారు. విత్తనాలు కొ
Read Moreఅప్పుల బాధ తాళలేక.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య
శామీర్ పేట: తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జీనోంవ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి
Read Moreరైతులెవరూ ఆందోళన పడొద్దు.. ప్రతి గింజ సర్కార్ కొంటది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రైతులు పండించే పంటలకు MSP వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. చ
Read Moreలూజ్ పత్తి విత్తనాలను కొనొద్దు : సురేఖ
గ్రామాల్లో రైతులకు అవగాహన చెన్నూరు/లక్సెట్టిపేట/కోటపల్లి, వెలుగు : వానాకాలం సీజన్ మొదలవుతున్న వేళ రైతులు సరైన విత్తనాలు కొనాలని మంచిర్యాల
Read Moreవరి వైపే రైతుల మొగ్గు .. కరీంనగర్ జిల్లాలో పంట ప్రణాళికలు రెడీ
కరీంనగర్ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో పత్తి సాగు అంచనా రూ.500 బోనస్ ప్రకటనతో సన్న వడ్ల సాగు పెరిగే చాన్స్
Read Moreఈదురుగాలులకు తెగిపడిన కరెంట్ వైర్లు
షాక్తో తల్లీకూతుళ్లు మృతి తలుపుపై పడడంతో కరెంట్ షాక్ మృతులిద్దరూ బట్టీ కార్మికులు కరీంనగర్ జిల్లా చింతకుంట శివారుల
Read Moreజనగామ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలి : బి. గోపి
జనగామ అర్బన్, వెలుగు: క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ప్రతిరోజూ అధికారులు విత్తన డీలర్ కేంద్రాలను పర్యవేక్షించి
Read Moreగ్రామాల్లో నాసిరకం విత్తనాలు అమ్మితే కేసులు : అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామాల్లో తిరిగి నాసిరకం విత్తనాలు అమ్మితే వారిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూర
Read More