ghmc

హైద‌రాబాద్లో నీటి కొర‌త లేకుండా చూడాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

హైద‌రాబాద్లో మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని అధికారలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాం

Read More

ఉదయం 7గంటలకే హైదరాబాద్ రోడ్లు సాఫ్ - జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు..!

హైదరాబాద్ లో ఉదయం 7గంటలకే రోడ్ల క్లీనింగ్ పనులు పూర్తవ్వాలని జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ అధికారులకు  ఆదేశాలు జారీ చేసారు. జోనల్ డెప్యూటీ కమి

Read More

GHMC బడ్జెట్ రూ.7,937 కోట్లు

    2024–25 ఏడాదికి  కౌన్సిల్​ ఏకగ్రీవంగా ఆమోదం     శానిటేషన్, అడ్వర్టైజ్ మెంట్ పై హౌస్ కమిటీ ఏర్పాటుకు నిర్ణ

Read More

కోట్లు ఖర్చు చేస్తున్నా GHMC రోడ్లపై చెత్తనేనా?

హైదరాబాద్, వెలుగు:  సిటీలో  రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా కూడా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త ఎందుకు ఉంటుందని కార్పొరేటర్లు అధికారులను నిలదీశా

Read More

ఫిబ్రవరి 24న ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు:  టెక్నికల్ కారణాలతో సిటీలో వివిధ రూట్లలో నడిచే పది ఎంఎంటీఎస్​ రైళ్లను శనివారం రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపార

Read More

హైదరాబాద్ లో రాత్రికి రాత్రే ఏర్పాటవుతున్న ఓయో రూమ్స్, పబ్ లు

    ఫీజు పేచేసిన బీజేపీ కార్పొరేటర్     అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట     ఎత్తిచూపేందుకు ఈ పని చేసి

Read More

గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ రూ. 7 వేల 937 కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2024 -23 వార్షిక బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ. 7 వేల 937 కోట్ల రూపాయలతో

Read More

జీహెచ్ఎంసీ సమావేశంలో చెత్త పై పంచాయతీ

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. సమావేశంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా చర్చలు జరుగుతున్నాయి. సభలోని మేయర్ పొడియం వద్దకు వ

Read More

హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై ప్రకటనల గోల్ మాల్

హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై ప్రకటనల్లో గోల్ మాల్ జరిగింది. భారీ ఎత్తున నిధులు చేతులు మారాయని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. సిటీలోని 11వేల మెట్రో పిల్

Read More

ప్యారానగర్లో డంపింగ్​యార్డ్ నిర్మాణం ఆపేయండి

 ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు 10 గ్రామాలపై పర్యావరణ ఎఫెక్ట్ సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ

Read More

త్వరగా భూమి సేకరించి ఇస్తే ట్రిపుల్​ ఆర్​ చుట్టూ రైల్వే లైన్​

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని, దీని కోసం తొమ్మిదేండ్లలో రూ.30 వేల కోట్లు ఖర్చు చే

Read More

ఆర్టీసీ బస్సుల్లో కొత్త తరహాలో సీటింగ్

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో  బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సుల్లో నిలబడటానికి కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడ చూసినా బస్సులు

Read More

ఆ వార్తల్లో వాస్తవం లేదు : డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత

కాంగ్రెస్ పార్టీలో చేరబతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పై హైదరబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తు

Read More