government
పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి : ప్రొఫెసర్ కోదండరాం
బషీర్ బాగ్, వెలుగు: పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు.
Read More25 వేల ఎకరాల్లో ఇంటి పంట .. హైదరాబాద్లో టెర్రస్ గార్డెనింగ్పై సర్కార్ దృష్టి
సాగుకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు ‘వన్ స్టాప్ సొల్యూషన్’ పేరుతో అందుబాటులోకి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన
Read Moreడబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అడిషనల్క
Read Moreకొత్తగూడెం కార్పొరేషన్కు ఓకే
ఏర్పాటుకు క్యాబినెట్లో ఆమోదం ఎన్నికల హామీ నెరవేర్చిన మంత్రి తుమ్మల కొత్తగూడెం అభివృద్ధిలో ఇది కీలక అడుగు అని ఎమ్మెల్యే వెల్లడి&nbs
Read Moreఅందరికీ రైతు భరోసా అందిస్తాం
మక్తల్, వెలుగు: మక్తల్ మార్కెట్ డెవలప్మెంట్కు అవసరమైన నిధులను సీఎం రేవంత్రెడ్డి సమకూరుస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మక్తల్ &nb
Read Moreఆఫీసర్లు, లీడర్లు టీమ్గా పని చేస్తేనే టార్గెట్ను చేరుతాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్ కలెక్టరేట్/పాలమూరు, వెలుగు : ఆఫీసర్లు, లీడర్లు టీమ్గా పని చేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లను చేరుకుంటామని మహబూబ్నగర్ ఎ
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే బాధ్యత ప
Read Moreప్రజా పంపిణీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది.?
దేశంలో ఆహార భద్రత సాధించడానికి తీసుకున్న చర్యల్లో ప్రజా పంపిణీ కీలకమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు ధరల నియంత్రణకు ప్రభు
Read Moreఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి : ప్రజా జేఏసీ సభ్యులు
నర్వ, వెలుగు: ప్రభుత్వం సింథటిక్ కెమికల్స్ పర్మిషన్ ఇవ్వకుండా, ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని తెలంగాణ పీపుల్స్ ప్రజా జేఏసీ సభ్యులు కోరారు. ఇథనాల్
Read Moreనల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి : సీహెచ్ రాములు సూర్యాపేట, వెలుగు : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే వి
Read Moreపెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం : పటేల్ రమేశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ప్రభుత్వపరంగా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని తెలంగా
Read Moreమక్తల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలి : వాకిటి శ్రీహరి
నారాయణపేట, వెలుగు : మక్తల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు
Read Moreసంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
రూ.15 లక్షల వరకు నో ట్యాక్స్.. వినియోగాన్ని పెంచేందుకే న్యూఢిల్లీ : ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి ఆదాయపు పన్ను భారాన
Read More












