government
గడల శ్రీనివాస్పై సీబీఐతో విచారణ చేయించాలి : యెర్రా కామేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డైరెక్టర్ఆఫ్ హెల్త్గా పనిచేసిన గడల శ్రీనివాస్పై సీబీఐతో విచారణ చేయించాలని బీఎస్పీ స్టేట్జనరల్సెక్రటరీ యెర్రా
Read Moreప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి : కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, వెలుగు : ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. ప్రభుత్
Read Moreప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు ఉండాలి :ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి
సత్తుపల్లి, వెలుగు : ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యను అందించాలని, అందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట
Read Moreఆటో డ్రైవర్లను సర్కార్ ఆదుకోవాలి
జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంలో డీజిల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ తీశారు. ఆటోలతో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాం
Read Moreయాసంగిలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి. రవిన
Read Moreమహబూబ్నగర్లో ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీ చైర్మన్ ....మాటల యుద్ధం
పెద్దమందడి, వెలుగు: మండల మహిళా సమైక్య బిల్డింగ్లో సోమవారం ఎంపీపీ రఘు ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లోక్ న
Read Moreపెద్దపల్లిలో ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి..ఆటో డ్రైవర్లు రాస్తారోకో
పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్చేస్తూ జూలపల్లి మండల కేంద్రంలో గురువారం ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్ఆఫీ
Read Moreనిజామాబాద్ లో సర్టిఫికెట్ల కోసం క్యూ లైన్లు
నిజామాబాద్ సిటీలోని ఈ సేవా కేంద్రం వద్ద జనాలు బారులు తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన పథకాల లబ్ధి పొందాలంటే క్యాస్ట్, ఇన్ కమ్ సర
Read Moreపిల్లల మిస్సింగ్ కేసుల పురోగతిపై వివరాలివ్వండి.. సర్కారుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు, వాటి పురోగతిని వివరించాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిల్ల
Read Moreసగమే కొన్నరు .. నిజామాబాద్లో గవర్నమెంట్ వడ్ల కొనుగోళ్ల పరిస్థితి
8 లక్షల టన్నుల టార్గెట్కు కొనుగోలు చేసింది 4 లక్షల టన్నులే కర్నాటక, ఆంధ్రా మిల్లర్లు కొన్న వడ్లు 9 లక్షల టన్నులు అధిక ధర చెల్లించడంతో మిల్లర్ల
Read Moreసెక్రటేరియట్లో కొత్త మంత్రులకు ఛాంబర్లు..ఏ ఫ్లోర్లో ఎవరంటే..?
కొత్త మంత్రులకు సెక్రటేరియట్ లో ఛాంబర్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. భట్టి విక్రమార్కకు కేటాయించిన ఫైనాన్స్ శాఖకు సంబంధించిన
Read Moreఉల్లిపై నిషేధం.. వచ్చే ఏడాది వరకు..!
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. 2024.. మార్చి వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఉల్లి
Read Moreడిస్కంలకు సర్కారు ..బకాయిలు 40 వేల కోట్లు
ఆస్తులను బ్యాంకులో కుదవ పెట్టి అప్పు చేసి కరెంట్ ఇస్తున్న విద్యుత్ సంస్థలు గత పదేండ్ల కాలంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బకాయిల
Read More