
gujarat
తెలంగాణలో ఉత్కర్ష్ బ్యాంక్ ఐదో బ్రాంచ్..వరంగల్లో కొత్త అవుట్ లెట్
హైదరాబాద్, వెలుగు: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఉత్కర్ష్ ఎస్ఎఫ్బీఎల్) వరంగల్లో తమ కొత్త బ్యాంకింగ్ అవుట్లెట్
Read MoreViral news:చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికొచ్చాడు..తిరిగొచ్చిన అతన్ని చూసి కుటుంబ సభ్యులు షాక్
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికొచ్చాడు. అతని సంతాప సభకు స్వయంగా హాజరయ్యాడు. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులంతా షాక్.. చనిపోయినోడు ఎలా తిరిగొచ్చాడని ఓ
Read Moreగుజరాత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో పేలుడు..
గుజరాత్ లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో భారీ పేలుడు జరిగింది. సోమవారం ( నవంబర్ 11) రిఫైనరీలో స్టోరేజీ ట్యాంక్ లో మండలు చెలరేగడంతో ఈ పేల
Read MoreViral news: కారుకు గ్రాండ్గా అంత్యక్రియలు.15వందల మంది అటెండ్..4లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా
ఎవరైనా మనుషులు చనిపోతే ఖననం చేస్తాం..లేదా దహనం చేస్తాం.. ఘనంగా వీడ్కోలు చెబుతాం..ఇంకొందరు మనుషులకే కాదు.. పెంపుడు జంతువులైన కుక్కలు, ఎద్దులువంటి వాటిక
Read Moreపాక్ ఆ సాహసం చేయదు: పండుగ వేళ దాయాది దేశానికి ప్రధాని మోడీ వార్నింగ్
దాయాది దేశం పాకిస్థాన్కు దీపావళి పండుగ వేళ ప్రధాని మోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) ప్రధాని మోడీ తన
Read Moreఇంచు భూమి కూడా వదులుకోం.. బార్డర్లో రాజీ పడే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ
గాంధీనగర్: భారత భూభాగంలో ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని.. సరిహద్దుల్లో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.
Read Moreదేశ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు
గాంధీనగర్: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ కూడా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దేశ స
Read Moreబీ అలర్ట్.. ఆన్ లైన్లో పెట్టుబడులు పెడుతున్నారా.?
ఆన్ లైన్ లో పెట్టుబడులు పెడుతూ.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ మధ్య సైబర్ నేరస్థుల బారిన పడి వేలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు. ముక్కూ.. మొహం
Read Moreమాటిమాటికి చంపుతా అని బెదిరిస్తే.. భయంతో అతన్నే చంపేశాడు
సికింద్రాబాద్, వెలుగు: తనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తి డబ్బులు లాక్కొని, చంపుతానని బెదిరిస్తుండడంతో సహనం కోల్పోయి అతడిని హత్య చేసిన నిందితుడిని సికింద
Read MoreAjay Jadeja: జామ్ నగర్ సంస్థాన మహారాజుగా భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా ప్రకటించారు. దసరా సందర్భంగా ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్వ
Read Moreహెలికాప్టర్ ప్రమాదం.. నెల రోజుల తర్వాత కోస్ట్ గార్డ్ పైలట్ మృతదేహం లభ్యం
2024, సెప్టెంబర్ 2న గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో కూలిపోయిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) పైలట్ ఆర్కె రాణా మృతదేహాన్ని వెలికితీసిన
Read Moreభోపాల్లో రూ. 1800 కోట్ల డ్రగ్స్ సీజ్.. ఇద్దరు అరెస్ట్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీలో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్
Read Moreఇదో విచిత్రమైన కేసు: ఆ మాత్రం తెలివి కూడా లేదా.. ఎందుకు పనికొస్తార్రా మీరు..!
ఏదైనా దొంగ పని చేసినా.. ఏదైనా వెధవ పని చేసినా వాడ్ని తిడతారు.. కొడతారు.. ఈ వార్త తర్వాత ఆ దొంగలను తిడుతున్నారు నెటిజన్లు.. కాకపోతే విచిత్రంగా.. వెరైటీ
Read More