gujarat

ఇంచు భూమి కూడా వదులుకోం.. బార్డర్‎లో రాజీ పడే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ

గాంధీనగర్: భారత భూభాగంలో ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని.. సరిహద్దుల్లో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.

Read More

దేశ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

గాంధీనగర్: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ కూడా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దేశ స

Read More

బీ అలర్ట్.. ఆన్ లైన్లో పెట్టుబడులు పెడుతున్నారా.?

ఆన్ లైన్ లో పెట్టుబడులు పెడుతూ.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ మధ్య సైబర్ నేరస్థుల బారిన పడి వేలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు. ముక్కూ.. మొహం

Read More

మాటిమాటికి చంపుతా అని బెదిరిస్తే.. భయంతో అతన్నే చంపేశాడు

సికింద్రాబాద్, వెలుగు: తనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తి డబ్బులు లాక్కొని, చంపుతానని బెదిరిస్తుండడంతో సహనం కోల్పోయి అతడిని హత్య చేసిన నిందితుడిని సికింద

Read More

Ajay Jadeja: జామ్ నగర్ సంస్థాన మహారాజుగా భారత మాజీ క్రికెటర్‌

భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా ప్రకటించారు.  దసరా సందర్భంగా ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్వ

Read More

హెలికాప్టర్ ప్రమాదం.. నెల రోజుల తర్వాత కోస్ట్ గార్డ్ పైలట్ మృతదేహం లభ్యం

2024, సెప్టెంబర్ 2న గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో కూలిపోయిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) పైలట్ ఆర్‌కె రాణా మృతదేహాన్ని వెలికితీసిన

Read More

భోపాల్లో రూ. 1800 కోట్ల డ్రగ్స్ సీజ్.. ఇద్దరు అరెస్ట్

మధ్యప్రదేశ్  రాజధాని భోపాల్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీలో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు  ఇద్

Read More

ఇదో విచిత్రమైన కేసు: ఆ మాత్రం తెలివి కూడా లేదా.. ఎందుకు పనికొస్తార్రా మీరు..!

ఏదైనా దొంగ పని చేసినా.. ఏదైనా వెధవ పని చేసినా వాడ్ని తిడతారు.. కొడతారు.. ఈ వార్త తర్వాత ఆ దొంగలను తిడుతున్నారు నెటిజన్లు.. కాకపోతే విచిత్రంగా.. వెరైటీ

Read More

పిపాలియాలో ఆరేండ్ల బాలికపై.. ప్రిన్సిపాల్ రేప్ అటెంప్ట్

గట్టిగా అరవడంతో హత్య.. నిందితుడి అరెస్ట్   అహ్మదాబాద్/చెన్నై:  విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపాల్‌‌‌‌ ఆరే

Read More

18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియాగా రియా

జైపూర్: మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గుజరాత్‎కు చెందిన రియా సింఘా సొంతం చేసుకుంది.  జైపూర్‌ వేదికగా ‘మిస్‌ యూనివర్స్&zwnj

Read More

మీ ఐడియా అబ్బబ్బా : గుజరాత్ లో ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టారు..

అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిది అన్న నానుడి అందరికీ తెలిసిందే. గొప్ప గొప్ప ఆవిష్కరణల గురించి చెప్పాలంటే ఈ నానుడి వాడుతుంటాం. అయితే, గుజరాత్ లో ఒక దొంగల

Read More

దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలు

మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వందే మ

Read More