Hyderabad
మూసీ ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచింది: కేటీఆర్
మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట రూ.50 వేల కోట్లు,రెండోసారి రూ. 70 వేల కోట్లు..ఇపుడు లక్ష
Read Moreరోడ్డు మీద చెత్త వేస్తున్నారా? అయితే జాగ్రత్త
రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు రోడ్లపై చెత్తవేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లా
Read Moreహైదరాబాద్లో విద్యార్థిని ఆత్మహత్యయత్నం..పరిస్థితి విషమం
హైదరాబాద్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.ఆర్కే పురం గ్రీన్ హిల్స్ లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండ్ఇయర్ చదువుతున్న
Read Moreఅనుమానంతో భార్య, కూతురిని చంపి.. భర్త ఆత్మహత్య..
బోయిన్పల్లి లో దారుణం చోటు చేసుకుంది.పది నెలల చిన్న పాప తోపాటు భార్య చంపేశాడు ఓ భర్త. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నాలుగు నెలల కిందట మహారాష
Read Moreజర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వివేక్
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, HC
Read Moreరాజ్యాంగాన్ని కాపాడండి..గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి
రాజ్భవన్లో గవర్నర్తో కేటీఆర్ బృందం భేటీ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్ రాధాకృష్ణన్ను బీఆర్ఎస్ నేతలు కోరారు
Read Moreపాలస్తీనాకు అండగా ఉండాలి: టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం
రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం హైదరాబాద్, వెలుగు: మాతృభూమి కోసం ఏండ్లుగా పోరాడుతున్న పాలస్తీనాకు భారత్ అండగా నిలవాలని టీజేఎ
Read Moreకాంగ్రెస్ కుట్రలే గోదావరి వరదల్లో కొట్టుకుపోయినయ్... కేటీఆర్
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు హైదరాబాద్, వెలుగు: గోదావరి వరదల్లో మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోలేదని, కాంగ్రెస్ కుట్రలే క
Read Moreఅఫ్గాన్ నుంచి హైదరాబాద్కు హెరాయిన్
సరిహద్దుల మీదుగా రాజస్థాన్కు అక్కడి నుంచి ప్రెవేట్ బస్సుల్లో హైదరాబాద్కు స్మగ్లింగ్ నలుగురు నిందితుల అరెస్టు
Read Moreగంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
రూ. 11.20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం మహబూబాబాద్, వెలుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శనివారం మహబూబాబాద్ జి
Read Moreహైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం
గ్రేటర్ వ్యాప్తంగా శనివారం రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం సాయంత్రం మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. అత్యధికంగా షేక్పేటలో 3.2 సెంటీ
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ యువతను మోసం చేశాయి: కిషన్ రెడ్డి
యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్
Read Moreతాండూరులో 7 లక్షల ఫేక్ కరెన్సీ సీజ్
ఫేక్ కరెన్సీ నోట్ల ముఠాను గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు. తాండూరులోని 7 లక్షల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. కంప్యూటర్ సహా..నోట్ల ప్
Read More












