Hyderabad
కూలీలకు రూ.12 వేలు : సన్న వడ్లకు రూ.500 బోనస్ : పంటలకు ఫ్రీగా బీమా
బడ్జెట్ లో తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రైతు పక్షపాతి ప్రభుత్వంగా.. వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చే ఆలోచన
Read MoreTelangana Budget : హైదరాబాద్ మెట్రో, మూసీ ప్రాజెక్టులకు భారీగా నిధులు
తెలంగాణ బడ్జెట్ 2024లో హైదరాబాద్ మెట్రో రైలు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ
Read MoreKYC అప్డేట్ అన్నాడు.. క్రెడిట్ కార్డు నుంచి లక్షా 22 వేలు కొట్టేశాడు
సైబర్ నేరస్తులు రోజురోజుకు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. కేవైసీ అప్ డేట్ అని చెప్పి నమ్మించి రూ.లక్షా 20వేలు కొట్టేశాడు ఓ కేటుగాటు. హైదర
Read Moreఅసెంబ్లీకి కేసీఆర్ హాజరు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. 2024, జూలై 25వ తేదీన సభలో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో.. సభకు హాజరయ్యార
Read Moreకిరాణాషాప్లో గంజాయి.. ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్
షాద్ నగర్, వెలుగు: గంజాయి అమ్ముతూ అంతర్ రాష్ట్ర వ్యక్తి పట్టుబడ్డాడు. షాద్ నగర్ ఎక్సైజ్ సీఐ శేఖర్ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన తరుణ్ జోష్ జైన్ &nb
Read Moreచిలుకూరులో కొనసాగిన హై టెన్షన్
చేవెళ్ల, వెలుగు: ఒక మతానికి చెందిన పురాతన నిర్మాణం కూల్చివేతపై ఇరువర్గాల మధ్య మూడు రోజులుగా వివాదం కొనసాగుతోంది. దీంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీ
Read Moreసోఫా గోదాంలో అగ్ని ప్రమాదం.. తండ్రీకూతురు మృతి
హైదరాబాద్ జియాగూడలో ఘటన మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ కుల్సంపురాలోని వెంకటేశ్వ నగర్ లో ఉన్న సోఫా గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Read Moreఆలయానికి కన్నం.. ఆభరణాలు చోరీ
శామీర్ పేట,వెలుగు: ఆలయానికి కన్నంపెట్టి స్వామి వారి బంగారు, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. శామీర్ పేట పోలీసులు తెలి
Read Moreరామంతాపూర్ చిన్న చెరువులో మహిళ డెడ్ బాడీ
ఉప్పల్, వెలుగు: రామంతాపూర్ చిన్న చెరువులో మహిళ డెడ్ బాడీ తేలిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం చెరువులో ఓ మహిళ మృతదేహాన్ని చూసిన
Read Moreడ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు అరెస్ట్
పంజాగుట్ట,వెలుగు: బెంగళూరు నుంచి డ్రగ్స్తెచ్చి సిటీలో అమ్ముతుండగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్చేశారు. నిందితుల వద్ద 16 గ్రాముల ఎండీఎంఏ, సెల్ఫోన్స్వాధ
Read More2.6 కేజీల గంజా సీజ్ .. ఐదుగురు అరెస్ట్
మరో ఐదుగురిపై కేసు మెహిదీపట్నం, వెలుగు: ధూల్ పేటలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ దాడులు చేసి 2.660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగుర
Read Moreపిల్లల కాలేజీ ఫీజులకు డబ్బుల్లేక .. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు సూసైడ్ ఎల్బీనగర్, వెలుగు: పిల్లల కాలేజీ ఫీజులు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసు
Read Moreట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతి
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన జీడిమెట్ల, వెలుగు: ట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతిచెందడంతో కుటుంబసభ్యులు బంధువు
Read More












