
increase
ఐటీ జాబ్స్ కోసం కోర్సులు నేర్చుకుంటున్న యువతకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఐటీ నియామకాలు వచ్చే ఏడాది పెరుగుతాయని హెచ్ఈర్ కంపెనీ ఎన్ఎల్బీ సర్వీసెస్ పేర్కొంది. ఐటీ ఇండస్ట్రీ
Read Moreబార్డర్లో డ్రోన్ల ముప్పు..రానున్న రోజుల్లో మరింత తీవ్రం: అమిత్ షా
జోధ్ పూర్: సెక్యూరిటీ పరంగా బార్డర్ లో డ్రోన్లు సవాళ్లు విసురుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వీటి ముప్పు రానున్న రోజుల్లో మరింత పెరగనుంద
Read Moreబ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు.. ప్రజల మనస్సు గెలుచుకోవడం ముఖ్యం
బషీర్ బాగ్, వెలుగు: కరోనా సమయంలో తన ఆలోచనా విధానం మారిందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోతే ఎన్ని కోట్లు ఉన్నా వృథానే అని అనిపించిందని సినీ నటుడు సోనూసూద్
Read Moreబీసీ రిజర్వేషన్లు పెంచేందుకే సమగ్ర కులగణన : జాజుల శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్, వెలుగు : బీసీ రిజర్వేషన్లను పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే చేస్తోందని, ఎలాంటి అపోహలు, సందేహాలు పెట్టుకోకుండా బీసీ ప్ర
Read Moreరైతుబంధును ఎగ్గొట్టిన రాష్ట్ర సర్కారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: రైతు బంధును పెంచుతామని హామీ ఇచ్చి, చివరికి ఉన్న రైతు బంధును కూడా రేవంత్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతుల
Read Moreమెట్రో ఫేజ్ 2: ఆరు కారిడార్లు..116.4 కిలో మీటర్లు
మెట్రో ఫేజ్ 2 పనులకు పరిపాలనా అనుమతులు పార్ట్ ఏ, పార్ట్ బీగా కారిడార్ల విభజన పార్ట్ ఏ పనులకు ఆమోదం తెలిపిన సర్కార్ అంచనా వ్యయం రూ.24,269 కో
Read Moreవిద్యా సామర్థ్యాలు పెంచాల్సిన బాధ్యత టీచర్స్దే: కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంచాల్సిన బాధ్యత టీచర్స్దేనని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని
Read Moreటీజీటీఎస్ వ్యాపార పరిధిని పెంచాలి .. అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు సూచన
హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు : ప్రభుత్వ శాఖలకు కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ను సరఫరా చేసే నోడల్ ఏజెన్సీ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్
Read Moreహెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ ట్రిపుల్ఆర్ దాకా..
2050 నాటి అవసరాలకు తగ్గట్టు రూపకల్పన ప్రస్తుత ప్లాన్లో మార్పులు, చేర్పులు 7,285 చ.కి.మీ.కు మరో 5 వేల చ.కి.మీ పెరిగే ఛాన్స్ మరో
Read Moreదివ్యాంగుల పింఛన్ ఫస్ట్ వీక్ లోనే ఇవ్వాలి
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలోని దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచి ప్రతినెలా మొదటి వారంలోనే చెల్లించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధ
Read Moreమహబూబ్ నగర్ లో పల్లి సాగు డబుల్
భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి, కంది పంటలు ప్రత్యామ్నాయంగా పల్లీ సాగుకు రైతుల మొగ్గు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలకు పెరగనున్న సాగు ఏపీ, కర్నాటక ను
Read Moreపీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించాలని, పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బ
Read Moreమహాశక్తి ఆలయానికి భక్తుల తాకిడి
సగటున ప్రతిరోజు 50 వేల మందికిపైగా దర్శనం... ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు కరీంనగర్, వెలుగు: కరీంనగర్&
Read More