India

నవంబర్ 12 నుంచి విస్తారా సర్వీస్‌‌‌‌లు బంద్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం చివరి దశకు చేరింది. విస్తారా   విమాన సర్వీస్‌‌‌‌లు త్వరలో మూతపడనున్నాయి. చివరి విమ

Read More

15 నెలల కనిష్టానికి జీడీపీ గ్రోత్‌ రేట్‌

న్యూఢిల్లీ: మనదేశ జీడీపీ గ్రోత్ రేట్ ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌– జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్

Read More

ప్రాణాలతో చెలగాటం.. భారత జట్టు మా దేశానికి వద్దు: పాక్ మాజీ స్పిన్నర్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. బీసీసీఐ భారత క్రికెట్ జట్టును పాక్ కు పంపించేంద

Read More

అణు జలాంతర్గామి ఐఎన్ఎస్​ అరిఘాత్​

భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకున్నది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్​ క్షిపణి వ్యవస్థ కలిగిన న్యూక్లియర్​ మిసైల్​ జలాంతర్గామి ఐ

Read More

National Sports Day: ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం.. ఎందుకంటే..?

2012 నుంచి భారత జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు. అయితే ఇదే రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరువుకోవడానికి ఒక ప్రత్యే

Read More

50 ఆవులను నదిలోకి తోలిన ఆకతాయిలు... మధ్యప్రదేశ్​లో 20 ఆవులు మృతి

సాత్నా: మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కొంత మంది ఆకతాయిలు 50 ఆవులను సాత్నా నదిలోకి తోలారు. ఈ ప్రమాదంలో కనీసం 15 నుంచి 20 ఆవులు

Read More

యూపీఎస్ స్కీమ్ పై ఉద్యోగుల్లో నిరాశ​

‘ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసాన్నిచ్చే పథకం’ అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్ణించారు. నిజంగా

Read More

రెండోరోజూ ముంచెత్తిన వర్షం గుజరాత్​లో16 మంది మృతి

బాధితులను ఆదుకోవాలనిరాహుల్ గాంధీ, ఖర్గే విజ్ఞప్తి వడోదర: గుజరాత్​ను బుధవారం రెండో రోజు కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలతో మరణించిన వారి స

Read More

డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల ఫైన్

న్యూఢిల్లీ: తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్ జగద్రక్షకన్ కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ ఫైన్​విధి

Read More

ప్రతీ నేతా కాబోయే ప్రధానే... రాహుల్​కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: మనీశ్ తివారీ

న్యూఢిల్లీ: ప్రతి ప్రతిపక్ష నాయకుడూ కాబోయే ప్రధానమంత్రేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీశ్ తివారీ అన్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తుతూ, మణిపూర్ లాంటి ప

Read More

జార్ఖండ్ ప్రయోజనాల కోసమే బీజేపీలోకి.. జేఎంఎంకు రిజైన్ చేస్త: చంపయీ సోరెన్

రాంచీ: జార్ఖండ్ ప్రజల ప్రయోజనాల కోసమే తాను బీజేపీలో  చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆ రాష్ట్ర  మాజీ సీఎం చంపయీ సోరెన్ వెల్లడించారు. మంత్రి పదవి

Read More

ఇండియన్‌ ఆర్మీకి మరో 73 వేల ఎస్‌ఐజీ రైఫిల్స్‌... యూఎస్​తో ఇండియా ఒప్పందం

న్యూఢిల్లీ: అమెరికాతో ఇండియా భారీ వెపన్‌ డీల్‌ కుదుర్చుకుంది. 73 వేల ఎస్‌ఐజీ 716 రిఫైల్స్‌ కొనుగోళ్లకు తాజాగా ఇండియా ఒప్పందం చేసుక

Read More

Free Aadhar Update: ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తోంది.. వెంటనే అప్డేట్ చేసుకోండి..

స్కూల్ అడ్మిషన్ అయినా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా... ఏదైనా ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకోవాలన్నా ఇలా ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అయ్యింది.అయితే, ఆధ

Read More