
India
నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంటులోకి..ముగ్గురు అరెస్ట్
నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు ముగ్గురిని CISF సిబ్బంది పట్టుకున్నార
Read Moreక్లీన్ ఎనర్జీలో పెట్టుబడులకు అపార అవకాశాలు
2030 నాటికి 500 బిలియన్ల డాలర్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి పునరుత్పాదక, గ్రీన్ హైడ్రోజన్, ఈవ
Read Moreప్రమాణస్వీకారం తర్వాత ఇటలీకి వెళ్లనున్న మోదీ
ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 8న ఎన్డీయే కూటమి తరుపున ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసే
Read Moreమోడీ ప్రమాణ స్వీకారానికి బాంగ్లాదేశ్, శ్రీలంక ప్రధానులు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.మోడీ జూన్ 9న ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు
Read Moreఈ విజయాన్ని నా తండ్రికి అంకితమిస్తున్నా : స్టాలిన్
తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ మరో సారి తండ్రి చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేసి మరో మారు దేశం దృష్టిని ఆకర్షించా రు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్య
Read Moreయువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్కు
2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా
Read Moreలోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి. మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి. అదే సమయంల
Read Moreఢిల్లీకి నితీశ్.. అదే ఫ్లైట్లో తేజస్వీ యాదవ్
లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమిలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం
Read MoreJudgment Day 2024 : ఫలితాలపై లైవ్ అప్డెట్స్
దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ సీట్లలో గెలిచేది ఎవరు.. తెలంగాణ దంగల్ లో విజేతగా నిలిచేది ఎవరు.. ఏపీ ఫలితాల్లో సత్తా చాటేది ఎవరు.. మినిట్ టూ మినిట్ లైవ్
Read Moreఔను.. వాళ్లిద్దరే కీలకం .. దేశం చూపు బాబు, నితీశ్ వైపు
16 స్థానాల్లో ముందున్న టీడీపీ 14 చోట్ల నితీశ్ సారథ్యంలోని జేడీయూ గెలుపు మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు ఎన్డీఏ కూటమికి ఉన్నది 294 ఇండ
Read Moreరెండు చోట్లా రాహుల్ గాంధీకి భారీగా లీడ్
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్లా లీడ్ లో ఉన్నారు. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గా
Read Moreపెద్దపల్లిలో 12 రౌండ్ కౌంటింగ్ ..గడ్డం వంశీకృష్ణ 84 వేల 164 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 12 వ రౌండ్ పూర్తయ్యేసరికి 84 వేల164 ఓట్లత
Read More