
India
పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 48 వేల 18 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్ లో ఉన్నారు. మొదటి రౌండ్ ను తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 8 వ రౌండ్ ముగిసే సమ
Read MoreLoksabha elections 2024 results:యూపీలో కాంగ్రెస్ లీడింగ్
దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.అధికార, ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ కూటమి
Read Moreనష్టాల్లో స్టాక్ మార్కెట్లపై కౌంటింగ్ ప్రభావం.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న క్రమంలో మంగళవారం (జూన్ 4) భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఉదయం 9:53 గంటలకు BSE
Read Moreనల్లగొండలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉ
Read Moreపెద్దపల్లి, నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.పెద్దపల్లి,నల్లగొండలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గడ్డం వంశీకృష్ణ , నల్లగొండ నుంచి రఘవీర్ రె
Read Moreఖమ్మంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా
ఖమ్మం: ఖమ్మంలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి &nbs
Read Moreవరంగల్లో కడియం కావ్య ముందంజ
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉన్నా రు. బీ
Read Moreదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు
Read Moreజపాన్లో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదు
టోక్యో: జపాన్లోని ఇషికావా ఉత్తర మధ్య ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. నోటో ద్వీపకల్పం ఉత్తర భాగంలో 5.9 తీవ్రతతో భూప్రకంపనాలు ఏర్పడ్డ రెండు గంటల్
Read Moreతాగి ఉన్నా.. ఏం గుర్తులేదు!
పోలీసుల ప్రశ్నకు పుణె కారు ప్రమాద నిందితుడి రిప్లై ముంబై: మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ చేసిన కారు యాక్సిడెంట్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్
Read Moreసెన్సెక్స్ సెన్సేషన్..2,500 పాయింట్లు పెరిగిన బెంచ్మార్క్ ఇండెక్స్
23,250 పైన నిఫ్టీ రూ. 12.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో ప్రభుత్వ కంపెనీల షేర్లు జూమ్&zwnj
Read Moreపోలింగ్ ఓట్లలో ప్రపంచ రికార్డు : రాజీవ్ కుమార్
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఏడు విడతలుగ
Read Moreపెళ్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 13 మంది స్పాట్
మధ్యప్రదేశ్ రాజ్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో 13 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో పోలీసుల సహా
Read More