India
దేశంలో మొత్తం ఓటర్లు 90 కోట్లు: 10 లక్షల పోలింగ్ కేంద్రాలు
17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటింగ్ తేదీలను ప్రకటించింది. ఇవాళ్లి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈసీ సునీల్ అరోరా
Read Moreమొహాలీ వన్డే : ధావన్ ధనాధన్..సెంచరీ
మొహాలి: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. తనకు బాగా అచ్చొచ్చిన గ్రౌండ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. మె
Read Moreమొహాలి వన్డే : రోహిత్, ధావన్ హాఫ్ సెంచరీ
మొహాలి : నాలుగో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ అవసరమైనప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, ధావన
Read Moreకొలువుల్లేనోళ్లు కోకొల్లలు
మన దేశంలో ఎంప్లాయ్ మెంట్ లేనివాళ్ల సంఖ్య ఎంతో తెలుసుకునే లోపే ఆ నెంబర్ అనూహ్యంగా మారిపోతోంది. ఒక వైపు ఈ లెక్కలన్నింటినీ సరిచూసుకుంటుం టే మరో వైపు అంతక
Read Moreకోహ్లీ సేన ఆర్మీ క్యాప్స్ పై పాకిస్తాన్ వక్రబుద్ధి
వెలుగు: పుల్వామా మిలిటెంట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళిగా రాంచీ వన్డేలో టీమిండియా ఆర్మీ క్యాప్స్ ధరించి బరిలోకి దిగడాన్ని పాకిస్తాన్
Read Moreమార్కెట్లోకి స్మార్ట్ వాచ్ : గుండె వేగాన్ని చెబుతుంది
ముంబై: తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలికమ్యూనికేషన్ సంస్థ హువేయి మరో కొత్త స్మార్ట్వాచ్ ని విడుదల చేయనుంది. మార్చ
Read Moreపాక్ డ్రోన్ ను పేల్చేసిన ఇండియా ఆర్మి
రాజస్థాన్ : మన దేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్ చేసిన ప్రయత్నాన్ని BSF దళం తిప్పి కొట్టింది. శనివారం రాజస్థాన్ బార్డర్ వెంట మన దేశంలోకి ప్ర
Read Moreనాలుగో వన్డే : ధోనీ ఔట్..పంత్ ఇన్
ఆస్ట్రేలియా, భారత్ తో 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం మొహాలీ వేదికగా నాలుగో వన్డే జరగనుంది. రాంచీలో జరిగిన మూడో వన్డేలో ఒడిపోయిన భారత్..ఈ మ్యాచ్ కోస
Read Moreకెప్టెన్ ఒంటరి పోరాటం : విరాట్ సెంచరీ
రాంచీ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. బిగ్ టార్గెట్ లో కీలక వికెట్లను కోల్పోయినా..గెలుపు దిశగా ఆడుతున్నాడు. విరాట్ ఆచితూచి ఆ
Read Moreరాంచీలో మూడో వన్డే : ఇండియా ఫీల్డింగ్
జార్ఖండ్ : ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రాంచీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన కోహ్లీ .. బౌలిం
Read More14న కర్తార్ పూర్ కారిడార్ పై భారత్ – పాక్ చర్చలు
న్యూఢిల్లీ: కర్తార్ పూర్ కారిడార్ పై చర్చించేందుకు భారత్ – పాక్ ప్రతినిధులు మార్చి 14న ఢిల్లీలో సమావేశం కానున్నారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాద
Read Moreభారత్ లో జైషే దాడులకు ఐఎస్ఐ అండ: ముషారఫ్
ఇస్లామాబాద్: భారత్ లో ఉగ్రవాద దాడులను పాకిస్థాన్ ప్రోత్సాహిస్తోందని ఆ దేశ మాజీ అద్యక్షుడు స్వయంగా ఒప్పుకున్నారు. పాక్ ఆర్మీ, ఇంటెజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ
Read Moreభారత్ లో పెరుగనున్న కోటీశ్వరులు
కోటీశ్వరుల సంఖ్యను పెంచుకోవడంలో ఇండియా అగ్రస్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్టు వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో ఇండియాలో కోటీశ్వరుల సంఖ్య 39 శాతం
Read More













