Karimnagar District

వానొస్తే రాస్తా బంద్.. వాగులు పొంగితే రాకపోకలకు ఆటంకం

రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానలు పడ్డాయంటే చాలు  గ్రామాలకు  రాకపోకలు బంద్ అవుతున్నాయి.  గ్రామాల మధ్య హైలెవల్ బ్

Read More

మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా?:   ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి

జమ్మికుంట, వెలుగు: రైతులకు మూడు పంటలు కావాలా... మూడు గంటలు కావాలా.. మతం పేరిట మాటలు కావాలో హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడ

Read More

హుజూరాబాద్‌లో మున్సిపల్​ స్థలం కబ్జా 

కరీంనగర్, వెలుగు: హుజురాబాద్ పట్టణం బస్టాండ్​ సమీపంలోని మున్సిపాలిటీకి చెందిన స్థలం కబ్జాకు గురైంది. జమ్మికుంట రోడ్డులోని ఉడిపి హోటల్ పక్కన ఉన్న మున్స

Read More

రెండేండ్ల కింద ఆర్డర్.. బల్దియాకు చేరని స్వచ్ఛ వాహనాలు 

రామగుండంలో వాహనాల కొనుగోళ్లపై విజిలెన్స్‌‌ విచారణ  జాప్యానికి  బాధ్యులెవరో తేల్చని ఎంక్వైరీ రూ.7.13కోట్లతో స్వచ్ఛ ఆటోలు, కా

Read More

రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్సే: మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

చిగురుమామిడి, వెలుగు: రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్ పార్టీనేనని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ‘పల్లెపల్లె కు

Read More

మట్టి రోడ్లు లేని సిటీగా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: మట్టి రోడ్లు లేని సిటీగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్&

Read More

జగిత్యాల కాంగ్రెస్‌లో సర్వేల కలవరం..

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభర్థిత్వంపై కన్‌ఫ్యూజన్​ క్రియేట్​చేస్తున్న ఫోన్​కాల్స్​ కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవర

Read More

పెద్దూరులో​గుట్టలు గుల్ల .. రాత్రిళ్లు వేల సంఖ్యలో టిప్పర్లతో తోలకాలు

ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్టల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు  పర్మిషన్లు ఉండవు.. సర్కార్‌‌కు​ఆమ్దానీ ఉండదు  మామూళ్ల మత్తులో యంత్రాం

Read More

81 రైస్ మిల్లులకు నోటీసులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో కస్టమ్ ​మిల్లింగ్​రైస్​ ఇవ్వని 81 మిల్లులకు నోటీసులు ఇవ్వాలని సివిల్​సప్లై ఆఫీసర్లను కలెక్టర్​ఆర్వీ కర్ణన్​ ఆదేశించారు

Read More

అంజన్న ఆలయంలో చోరీ.. ఘటనలో ఏ1 అరెస్ట్​

కొండగట్టు, వెలుగు: గత ఫిబ్రవరిలో కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు(ఏ1) రామారావు జాదవ్ ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రకాశ్​ తె

Read More

ఏడాదిలోగా ఆర్వోబీని పూర్తి చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ రూరల్ ​మండలం తీగలగుట్టపల్లి వద్ద రూ.154.74 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి గ

Read More

కాంట్రాక్ట్ కార్మికులతో చెత్త సేకరణ.. అడ్డుకున్న జీపీ కార్మికులు

బోయినిపల్లి, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో గురువారం కాంట్రాక్ట్ కార్మికులతో చెత్త సేకరిస్తుండడంతో సమ్మెలో ఉన్న జీపీ కార్మి

Read More

అమ్మ యాదిలో అన్నదానం : 10 ఏండ్ల కొడుకు 550 మందికి అన్నదానం

యాదాద్రి, వెలుగు : అమ్మ జయంతి సందర్భంగా 10 ఏండ్ల కొడుకు 550 మంది అనాథలు, వృద్ధులకు అన్నదానం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ధనాల

Read More