Khammam district
ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి : బోర్డ్ ఆఫీసర్ సీహెచ్.యాదగిరి
ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 5 నుంచి జరిగే ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను పకడ్బందీగా నిర్వహించాలని బోర్డ్ ఆఫీసర్ సీహెచ్.యాదగిరి అధికారులకు తెలిపారు.
Read Moreమహిళల అభివృద్ధికి మెరుగ్గా పని చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : మహిళల జీవితాల్లో మార్పు దిశగా ఖమ్మం జిల్లాలో అడుగులు పడ్డాయని, భవిష్యత్లో మహిళల అభివృద్ధికి మరింత మెరుగ్గా పని చేయాలని కలె
Read Moreఖమ్మం జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్కూళ్లలో, కాలేజీల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్
Read Moreహార్వెస్ట్ స్కూల్ లో టీచర్లకు ట్రైనింగ్ క్లాస్లు
ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణలోని 14 సెంట్రల్ స్కూళ్ల టీచర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్
Read Moreఆలోచనలతోనే ఆవిష్కరణలు .. ఎస్బీఐటీలోని జిల్లా స్థాయి ఐడియాథాన్ లో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : ఇప్పుడు ఉపయోగంలో ఉన్న ఆవిష్కరణలన్నీ గతంలో ఆలోచనలేనని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం సిటీలోని ఎస్బ
Read Moreవరంగల్ జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా పోలింగ్
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా పోలింగ్ ఓటింగ్
Read Moreఖమ్మం జిల్లాలో ఓటెత్తిన టీచర్లు!
ఖమ్మం జిల్లాలో 93.03 శాతం పోలింగ్ నమోదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94 శాతం పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన
Read Moreనల్గొండ యాదాద్రి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
యాదాద్రి జిల్లాలో 96.54 సూర్యాపేటలో 94.97 నల్గొండలో 94.66 శాతం నమోదు స్ట్రాంగ్ రూమ్ కు తరలిన బ్యాలెట్ బాక్సులు నల్గొండ
Read Moreఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి
మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తుల
Read More‘సీతారామ’ నిర్వాసితులకు రూ.50 కోట్లు విడుదల
సత్తుపల్లి, వెలుగు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు రూ.50 కోట
Read Moreమార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కేఎంసీ
Read Moreఖమ్మం జిల్లాలో తీర్థాల సంగమేశ్వరుని జాతరకు సర్వం సిద్దం
తీర్థాల జాతరకు సర్వం సిద్ధం.. శివనామస్మరణతో మారుమోగనున్న శైవ క్షేత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి... 20 ఎకరాల్లో 10 ప
Read Moreపట్టు వదలకుండా పోరాడితేనే విజయం : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం, వెలుగు: ఓటమి అంచు వరకు వెళ్లినా, పట్టుదలతో ప్రయత్నిస్తే పక్కాగా విజయం సాధించవచ్చనే స్ఫూర్తిని క్రీడలు ఇస్తాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అ
Read More












