
Khammam district
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలి : ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆన్లైన్మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఎస్పీ బి.రోహిత్ రాజు అధికారులకు సూచించారు. చుంచుపల్లి పోలీస్
Read Moreమున్నేరు వాల్ వర్క్స్స్పీడప్ చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు నది కిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు భూసేకరణ, నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన
Read Moreఅశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్లో చెత్తను క్లీన్ చేసిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం ‘స్వచ్ఛ ఆర్టీసీ’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ప
Read Moreఖమ్మం జిల్లాలో గ్రామసభల్లో భారీగా అప్లికేషన్లు
ఖమ్మం జిల్లాలో 1,69,631, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,00,494 దరఖాస్తులు ఎక్కువగా రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసమే అప్లయ్ ఉమ్
Read Moreపదేండ్లలో మీరు గడ్డి పీకారా?..మీరే కార్డులు, ఇండ్లు ఇస్తే ఇప్పుడీ గొడవంతా ఎందుకు : మంత్రి పొంగులేటి
ఇన్నేండ్లలో ఒక్క గ్రామసభ కూడా పెట్టలే ఇప్పుడు అవాకులు, చెవాకులు పేలుతున్నారు ఖమ్మం జిల్లా పర్యటనలో బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి ఫైర్  
Read Moreఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య
చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు అవమానభారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం.. ఖమ్మం జిల్లాలో ఘటన ఎర్రుపాలె
Read Moreఅర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి, వెలుగు : అర్హులైన చివరి లబ్ధిదారు వరకు సంక్షేమ పథకాలను అందిస్తామని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరె
Read Moreఉద్యోగాల పేరుతో మోసం..వందలాది మందిని చండీగఢ్ తీసుకెళ్లిన అవిన్మో సంస్థ
ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టడంతో పాటు మరో నలుగురిని చేర్పించాలని కండీషన్ తప్పించుకొని ఖమ్మం చేరుకున్న కొందరు యువతీయువకులు
Read Moreఖమ్మం జిల్లా : వేంసూరు.. సత్తుపల్లి మండలాల గ్రామ సభల్లో ఉద్రిక్తం
తెలంగాణ వ్యాప్తంగా అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా వేం సూరు మండలం కుంచపర్తి .. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, సిద్దారం గ్రా
Read Moreక్లాస్రూంలో పాఠాలు చెబుతూ..గుండెపోటుతో టీచర్ మృతి
భద్రాద్రి జిల్లా ఇల్లందు హైస్కూల్లో ఘటన ఇల్లెందు, వెలుగు : ఓ ప్రభుత్వ టీచర్ క్లాస్
Read Moreఅపోహలు వద్దు..గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక: భట్టి విక్రమార్క
లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో ఎలాంటి అపోహలు వద్దన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్ల
Read Moreసర్వేలో బయటపడ్తున్న రైతుబంధు అక్రమాలు
గతంలో వెంచర్లు, గుట్టలు, బంక్లు, పౌల్ట్రీ ఫామ్లకూ రైతుబంధు గ్రానైట్ క్వారీలు, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులకు కూడా.. రైతు భరోసా సర్వేతో తేలుతున్
Read Moreఅనారోగ్యంతో వ్యక్తి మృతి
సింగరేణి సైలో బంకర్ కాలుష్యమే కారణమని సెల్ఫీ వీడియో సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం
Read More