Khammam district

ఉమ్మడి ఖమ్మంలోని 10 సీట్లు మావే : మల్లు భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్​గెలవబోతోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశ

Read More

ఖమ్మం జిల్లాలో ప్రజలు, వినాయక వెళ్లిరావయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కాల్వ ఒడ్డు మున్నేరు, ప్రకాష్ నగర్,  

Read More

తునికాకు బోనస్​ తక్షణమే ఇవ్వాలి.. ఎఫ్డీవో ఆఫీసు ఎదుట కార్మికుల ధర్నా

భద్రాచలం, వెలుగు:  పెండింగ్​లో ఉన్న తునికాకు బోనస్‌ను కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భద్రాచలం ఎఫ్‌డీవో ఆఫీసు ఎద

Read More

ఆరు గ్యారెంటీ కార్డులు కాదు.. 60 ఇచ్చినా ఉత్తవే: వద్దిరాజు రవిచంద్ర

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లే కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంత్రి అజయ్ జీవో 58, 59 కింద పట్టాలు పంపి

Read More

భద్రాచలంలో రూ.3 లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో మంగళవారం ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భూపాల్‌పల్లి జిల్లా కేంద్రానికి తరలిస్తున్న రూ. 3 లక్షల విలువ చేసే 16.8 &n

Read More

ఎస్​జే సిండ్రోమ్​తో మహిళ మృతి.. కొత్త వైరస్ అంటూ ప్రచారం

కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలంలోని గేటు కారేపల్లి పంచాయతీలోని మందులవాడలో మేకల సుప్రియ (20) అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవ

Read More

మధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం

    క్యాషియర్​పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్​గ్రామీణ వికాస్​

Read More

ఖమ్మంలో డెంగీ కలవరం!.. 19 రోజుల్లో 150 మందికి పాజిటివ్

    జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కేసులు     ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 248 కేసులు నమోదు     ర

Read More

సగం మందికి ఇండ్లున్నయ్​!.. గృహలక్ష్మి కింద 47 మంది ఎంపిక

    ఖమ్మం జిల్లా బూడిదపాడులో సర్కారు సిత్రాలు      అర్హులకు బదులు అనర్హులకు ఇచ్చారంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో రాస్త

Read More

ఏటా పది వేల డాక్టర్లను..ఉత్పత్తి చేస్తున్నం : మంత్రి హరీశ్​రావు

    ఖమ్మం మెడికల్​ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్​రావు        మద్దులపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ

Read More

తల్లిని కాపాడబోయి కరెంట్​ షాక్​తో కొడుకు మృతి

వేంసూరు, వెలుగు : ఖమ్మం జిల్లా వేంసూర్​ మండలంలో కరెంట్​షాక్​కు గురైన తల్లిని కాపాడబోయి కొడుకు మృతి చెందాడు. భీమవరం గ్రామానికి చెందిన ఐనంపూడి సరోజిని క

Read More

గోదావరి తీరంలో ..బీఆర్​ఎస్​కు వరద పోటు

ముదురుతున్న ముంపు బాధితుల భూ పోరాటాలు మున్నేరు రక్షణ గోడలకు రూ.69‌‌కోట్లు.. భద్రాద్రి కరకట్టలకు నిధులేవీ? భద్రాచలం,వెలుగు : గోదావర

Read More

తుమ్మల తప్పుకోకపోతే ఖమ్మం నుంచి పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎక్కడైనా సిద్ధమంటూ అప్లై చేశారు. ఆ తర్వాత మారిన పరిణామాలు, కమ్యూనిస్

Read More