Khammam district
ఖమ్మం జిల్లా కుంచచపర్తిలో గుప్తనిధుల కలకలం.. శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా తవ్వకాలు
వేంసూరు, వెలుగు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా రహస్యంగా తవ్వకాలు జరగడంతో కలకలం రేగింది. గ్రామంలోన
Read Moreఖమ్మంజిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లా లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లల్లో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.
Read Moreఆమె పదవి.. ఆయన పెత్తనం..వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంటే వచ్చిన భర్తలు
వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంటే వచ్చిన భర్తలు ఐదుగురు కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త హాజరు &
Read Moreభద్రాద్రిలో తల్లీబిడ్డ మృతి ఘటనలో ట్విస్ట్.. శ్మశానంలో బయటపడ్డ సర్జికల్ కత్తెర!అసలేం జరిగింది.?
వైద్యుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే.. వైద్యం చేయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం, ఓ తల్లిని, కడ
Read Moreఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలో రూ.కోటీ73 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ములకలపల్లి, వెలుగు : ములకలపల్లి మండలంలో రూ.కోటీ73 లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు బుధవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శంకుస్థాపనలు, ప్
Read Moreఖమ్మం జిల్లాలో భూములు ఉన్న వాళ్లకు హక్కులు లేవ్
380 ఎకరాల జాగీర్దార్ భూములు సాగు చేసుకుంటున్న 300 మంది రైతులు 2017 వరకు అనుభవదారుల కాలమ్ లో రైతుల పేర్లు
Read Moreకూరగాయల మాటున గాంజా తరలింపు..ఖమ్మం జిల్లా కొణిజర్లలో 200 కిలోల గంజాయి పట్టివేత
కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఈగల్ ఫోర్స్, కొణిజర్ల పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. కోటి విలువైన 200 కిల
Read Moreఖమ్మం టూ ఒడిశా స్మగ్లింగ్ మాఫియా .. కోటి రూపాయల గంజాయి సీజ్
ఖమ్మం జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు ఈగల్ ఫోర్స్ పోలీసులు .కొనిజర్ల పోలీసుల పక్కా సహకారంతో... రహదారిపై వ్యూహాత్మకంగా
Read Moreగేదెను ఢీకొట్టిన బైక్, ఇద్దరు మృతి..ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ప్రమాదం
పెనుబల్లి, వెలుగు : బైక్ గేదెను ఢీకొని కిందపడడంతో ఇద్ద
Read Moreరోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి..భద్రాద్రి జిల్లా ఐలాపురంలో ఘటన
భద్రాద్రి జిల్లా ఐలాపురంలో లారీ, బైక్ ఢీకొని ఇద్దరు యువకులు... పాల్వంచలో లారీని ఢీకొట్టి
Read Moreట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘటన
పెనుబల్లి, వెలుగు : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలం
Read Moreఎవరెస్ట్ బేస్ క్యాంప్పై ‘సింగరేణి’ జెండా..ఖమ్మం పర్వతారోహకుడు మోతికుమార్ ఘనత
అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, వెలుగు : ఖమ్మం జిల్లాకు చెందిన యువత పర్వతారోహకుడు మోతికుమార్ ఎవరెస్ట్&
Read Moreపోడు భూముల వివాదంలో ఉద్రిక్తత.. అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట.. ఖమ్మం జిల్లాలో ఘటన
మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ చేతికి గాయం ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకున్న అధికారులు సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కాక
Read More












