Khammam district
అకాల వర్షం.. ఆగమాగం గాలివాన బీభత్సం.. నేలకొరిగిన పంటలు.. విరిగిన చెట్లు.. తెగిన కరెంట్ తీగలు
నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అకా
Read Moreసన్నవడ్ల కొనుగోలులో రూల్స్ పాటించాలి :చందన్ కుమార్
జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ ముదిగొండ, వెలుగు : --సన్నవడ్ల కొనుగోలులో నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి
Read Moreజేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్ష కేంద్రాల ఏర్పాట : ఆర్ పార్వతీ రెడ్డి
ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్ ఆర్ పార్వతీ రెడ్డి ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : దేశవ్యాప్తంగా ఎన్టీఏ వారు నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో వి
Read Moreఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే .. అప్రూవల్ ఇచ్చినా ఫీజు కట్టేందుకు విముఖత
25 శాతం రాయితీని ఉపయోగించుకున్నది20 శాతం మందే 89,015 మందికి అనుమతినిస్తే.. కట్టింది 17,912 మంది మాత్రమే ఉమ్మడి జిల్లాలో రూ.82.91 కో
Read Moreఖమ్మం జిల్లాలో రేషన్ షాపులకు చేరుతున్న సన్న బియ్యం
ఒకటో తారీఖు నుంచి జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 7,05,428 రేషన్ కార్డులు కొత్తగా 50 వేలకు పైగా కార్డులు వచ్చే అవకాశం
Read Moreకరెంటు ఉచ్చు తగిలి యువకుడు మృతి..ఖమ్మం జిల్లా చీమలపాడులో విషాదం
కారేపల్లి , వెలుగు : అడవి పందులను పట్టేందుకు వేటగాళ్లు వేసిన కరెంటు ఉచ్చు తగిలి యువకుడు మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం
Read Moreరెండు వారాల్లో కలెక్టరేట్ ప్లాస్టిక్ రహితంగా మారాలి : ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : రెండు వారాల్లో కలెక్టరేట్ లో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని ఖమ్మం కలెక్టర్
Read Moreధాన్యం సేకరణకు ఏర్పాట్లు.. ఉమ్మడి జిల్లాలో 488 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్లాన్
ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు ఈ సీజన్లోనూ సన్న రకం ధాన్యానికి
Read Moreమంచుకొండ పనులు స్పీడప్ చేయాలి : తుమ్మల
లిఫ్ట్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం టౌన్, వెలుగు : రైతులకు సాగునీరు అందించే మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు త్వరగా
Read Moreసాగర్ ప్రాజెక్ట్ మిగులు భూములు 300 ఎకరాలు రికవరీ!
ప్రాజెక్ట్ మిగులు భూములపై ఆఫీసర్ల ఫోకస్ పోలేపల్లిలో రైతుల సాగులోని 300 ఎకరాలు స్వాధీనం పట్టాలను క్యాన్సిల్ చేయించి, హద్దురాళ్లు ఏర్పాటు&n
Read Moreరైల్వే బోర్డు చైర్మన్ను కలిసిన ఎంపీ వద్దిరాజు
న్యూ ఢిల్లీ, వెలుగు: రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సమావేశమయ్యారు. సోమవారం ఢిల్లీలోని రైల్ భవన్ లో ఆయనను కలి
Read Moreఎన్ఎస్పీ ఆయకట్టుకు గోదావరి జలాలు
గోదావరి, కృష్ణ జలాలు కలిసేందుకు వారధిగా రాజీవ్ కెనాల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ ఆయకట్టుకు ఊపిరి పోసేందుకు భద్ర
Read Moreఖమ్మం జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్కిల్ ట్రైనింగ్ : అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం, వెలుగు : నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మంగళవారం
Read More












