Khammam

ఖమ్మంలో నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన

ఖమ్మం రూరల్, వెలుగు : గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు ప్రాంతాన్ని నగరపాలక  కమిషనర్ అభిషేక్ అగస్త్య, న

Read More

ఇరిగేషన్ శాఖ నష్టం రూ. 558 కోట్లు

తక్షణ సాయంగా అందించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి అధికారులతో నష్టం అంచనాల తయారీ.. కేంద్రానికి నివేదిక తాత్కాలిక రిపేర్లకు 75 కోట్లు..

Read More

యుద్ద ప్రాతిపదికన కాల్వలు పునరుద్ధరించాలి

   వరదలతో రూ. 10,300 నష్టం వాటిల్లింది ఇండ్లు కోల్పోయిన వారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు  సాయం కోసం ప్రధాని,

Read More

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. పాలేరు ఏటి ఉద్ధృతికి ధ్వంసమైన కట్టడాలను, గండి

Read More

నా ఖమ్మం కోసం నేను..  రూ.11 లక్షలకు పైగా సేకరణ

ఖమ్మం, వెలుగు: జిల్లాలో వరద బాధితుల సహాయార్థం కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ కొత్త ఆలోచన చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతి

Read More

బ్లైండ్ స్టూడెంట్స్ కు ల్యాప్ ట్యాప్​ లు పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని వీడీవోఎస్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అంధ విద్యార్థులకు

Read More

ఖమ్మం జిల్లా వరద బాధితులకు అండగా ఉంటాం

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  మణుగూరు, వెలుగు : వరద బాధితులకు అండగా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం

Read More

కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి

వరద సాయంపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని  ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ల ​ఎదుట సీపీఐ ధర్నా భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలు

Read More

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.60 కోట్లు

నిధులు కేటాయిస్తూ తెలంగాణ సర్కారు జీవో భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామాలయం అభివృద్ధికి అవసరమైన భూమిని సేకరించేందుకు రూ.60.20 కోట్ల నిధులను కేట

Read More

వరద బాధితులకు ఎంత చేసినా తక్కువే: ఎమ్మెల్సీ కోదండరాం

ఖమ్మం టౌన్/ కూసుమంచి/ కారేపల్లి, వెలుగు: మున్నేరువరద బాధితులకు ఎంత సాయం చేసినా తక్కువేనని, నిరాశ్రయులైన ప్రజల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుక

Read More

చెరువు కట్టల భద్రతపై  క్షణ క్షణం.. భయం భయం!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే పెద్దదైన సింగభూపాలం చెరువు కట్టపై పగుళ్లు ఆయకట్టు రైతుల్లో గుబులు మేడికొండ చెరువుకు బుంగ 50 మీటర్ల మేర కొట్టుక

Read More

సారూ.. ఆదుకోండి.. కేంద్ర బృందానికి వరద బాధితుల ఆవేదన

ఖమ్మం టౌన్, వెలుగు: మున్నేరు వాగు వరద ముంపుతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన  కేంద్ర బృందం గురువారం రెండో &

Read More

అభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి : ఎంపీ రఘురాం రెడ్డి

కలెక్టర్ తో భేటీ.. వరద ప్రభావిత ప్రాంతాలపై చర్చ   కేంద్రం నుంచి నిధులొచ్చేలా కృషి చేస్తానని వెల్లడి  ఖమ్మం, వెలుగు :  ఇటీవల ఆ

Read More