
Khammam
ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ, వెలుగు: భారీ వర్షాలతో ముంపుకు గురైన ఖమ్మం జిల్లాలో శుక్రవారం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్
Read Moreహమ్మయ్యా.. భద్రచలం వద్ద శాంతించిన గోదావరి
భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా మారింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో గోదావరి నది 45.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో మొదట
Read Moreఒక్క రాత్రిలోనే ఆగంజేసిన ఆకేరు .. రూపు రేఖలు కోల్పోయిన రాకాసి తండా
ఖమ్మం, వెలుగు: ఒక్క రాత్రి ఖమ్మం జిల్లాలోని రాకాసితండా రూపు రేఖలనే మార్చివేసింది. భారీ వర్షాల కారణంగా తండాకు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఆకేర
Read Moreపంటలన్నీ ఆగం .. ఇంకా పొలాలను వీడని నీళ్లు..
పంటనష్టం మరింత పెరిగే అవకాం! ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు నష్టపోయిన 7,500 ఇండ్లలో హౌస్ హోల్డ్ సర్వే ఖమ్మం, కూసుమంచి/ ఎర్రుపాలెం/ ఖమ్
Read Moreపొంగిన బుగ్గవాగు.. పరిశీలించిన ఎమ్మెల్యే
ఇల్లెందు,వెలుగు: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని బుగ్గవాగు ప్రమాద స్థాయిలో ప్రవహించింది. వాగును ఆనుకుని ఉన్న లోతట్
Read Moreఅధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
నష్టపోయిన ప్రతి ఇంటికీ సాయం అందుతుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్/నేలకొండపల్లి/కుసుమంచి/కారేపల్లి, వెలుగు : ముంపు బాధితులను
Read Moreమొర్రెడు-కిన్నెరసాని వాగుల మధ్య చిక్కుకున్న గొర్రెల కాపర్లు
ఒకరి గల్లంతు.. ఆరుగురుసేఫ్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పరివాహక ప్రాంతమైన దంతె
Read Moreఇంకా కుదుటపడలే!
ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో మున్నేరు ముంపు ప్రాంతాల్లో బాధితులు ఇంకా కుదుటపడలేదు. నీళ్లు, నిత్యావసరాలు, ఆహ
Read Moreఖమ్మం నగరంలో ఇంకా కోలుకోని కాలనీలు!
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలో మున్నేరు వరద కారణంగా మునిగిపోయిన కాలనీ వాసులు ఇంకా నష్టం బాధ నుంచి కోలుకోలేదు. మంగళవారం కూడా ఇండ్లలో పేరుకుపోయిన బురదను క
Read Moreఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన
ఖమ్మం రూరల్, వెలుగు : ఆకేరు వరద బాధితులంతా ధైర్యంగా ఉండాలని, అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మం
Read Moreముంపు సర్వేకు 14 బృందాలు ఏర్పాటు : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు వరద ఉధృతికి ముంపునకు గురయిన ప్రాంతాలను గుర్తించేందుకు 13 డివిజన్ లలో సర్వే చేయడం కోసం 14 బృందాలను ఏర్పాటు చేసినట్ల
Read Moreకన్నీళ్లు తూడ్చేందుకే వచ్చాను : భట్టి విక్రమార్క
బాధితులందరినీ ఆదుకుంటాం ముదిగొండ, వెలుగు : "మీ కష్టాలను తీర్చడానికి, మీ కన్నీళ్లు తుడవడానికే నేను వచ్చాను. మీరు అధైర్య పడకండి
Read More1.53 లక్షల ఎకరాల్లో పంట నష్టం
వరద ముంపుతో మరింత పెరిగే అవకాశం: మంత్రి తుమ్మల నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం గత పదేండ్లలో రైతులను పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు
Read More