Landslides
కొండచరియలు విరిగిపడి ..ఉగాండాలో 13 మంది మృతి
నైరోబి: ఉగాండాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు గురువార
Read Moreతిరుమలలో కుండపోత వాన : కొండ రాళ్లు విరిగి పడ్డాయి..
తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. బుధవారం ( అక్టోబర్ 16,2024 ) రెండవ ఘాట్
Read Moreనేపాల్ దేశంలో వరదలు.. కొట్టుకుపోయాయి వేలాది ఇళ్లు.. 50 మంది మృతి
నేపాల్ దేశం అల్లకల్లోలంగా మారింది. 48 గంటల ఆగకుండా పడిన కుండపోవత వర్షంతో ఆ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. ఎంతలా అంటే.. వేల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి.
Read Moreఏపీలో వర్ష బీభత్సం.. అల్లూరి ఏజెన్సీలో విరిగిపడ్డ కొండచరియలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగ
Read Moreకొండ చరియలు విరిగిపడి.. విజయవాడలో నలుగురు మృతి
భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మే
Read Moreమోహన్ లాల్ నిజంగానే ఆర్మీ ఆఫీసరా.. ర్యాంక్ ఏంటీ.. సైన్యంలో ఎప్పుడు చేరారు..?
ప్రముఖ సినీనటుడుమోహన్ లాల్ వయనాడ్ లో ఫ్లడ్స్, ల్యాండ్స్ స్లైడ్స్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం ఆగస్టు3, 2024 వయనాడ్ లో పర్యటించిన మోహన్
Read Moreమీరు గ్రేట్: జియో, ఎయిర్ టెల్ మానవత్వం చూస్తే మీకు కన్నీళ్లు వస్తాయి..
ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకారణంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. కొండచరియలు కింద పడి నాలుగు గ్రామాలు పూర్తిగా నేలమ
Read Moreవాయనాడ్ లో రాహుల్ , ప్రియాంక టూర్.. కొండచరియలు విరిగి పడిన ప్రాంతం సందర్శన
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో పర్యటించారు.వీరి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ
Read Moreప్రకృతి విపత్తును.. రాజకీయం చేయొద్దు : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
వయనాడ్ దుర్ఘటనకు రాహుల్ గాంధీ కారణం అన్నట్లు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రకృతి విపత
Read Moreవయనాడ్ ఘటనపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు: సీఎం విజయన్
వయనాడ్ ఘటనపై రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. కొండ చరియలు విరిగే పడే అవకాశం ఉందని ఈ నెల 23న కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని అమిత్ షా అ
Read Morekerala: కేరళలో విరిగిపడ్డ కొండచరియలు..24 మంది మృతి
కేరళ వయనాడ్ లో తీవ్ర విషాదం జరిగింది. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. వందలాది మంది మట్టి దిబ్బల కిం
Read MoreKERALA:కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు మృతి..శిథిలాల కింద వందలాది మంది!
కేరళలో కుండపోత వర్షాల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్ సమీపంలోని మెప్పాడిలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అర్థరాత్రి రెండు సార్లు క
Read Moreమట్టి పెళ్లలు విరిగిపడి 11 మంది మృతి... ఎక్కడంటే..
చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 11మంది మృతి చెందారు. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై
Read More












