Landslides

మోహన్ లాల్ నిజంగానే ఆర్మీ ఆఫీసరా.. ర్యాంక్ ఏంటీ.. సైన్యంలో ఎప్పుడు చేరారు..?

ప్రముఖ సినీనటుడుమోహన్ లాల్ వయనాడ్ లో ఫ్లడ్స్, ల్యాండ్స్ స్లైడ్స్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం ఆగస్టు3, 2024  వయనాడ్ లో పర్యటించిన మోహన్

Read More

మీరు గ్రేట్: జియో, ఎయిర్ టెల్ మానవత్వం చూస్తే మీకు కన్నీళ్లు వస్తాయి..

ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకారణంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. కొండచరియలు కింద పడి నాలుగు గ్రామాలు పూర్తిగా నేలమ

Read More

వాయనాడ్ లో రాహుల్​ ​, ప్రియాంక టూర్​.. కొండచరియలు విరిగి పడిన ప్రాంతం సందర్శన

కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో  పర్యటించారు.వీరి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ

Read More

ప్రకృతి విపత్తును.. రాజకీయం చేయొద్దు : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

వయనాడ్ దుర్ఘటనకు రాహుల్ గాంధీ కారణం అన్నట్లు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  ప్రకృతి విపత

Read More

వయనాడ్​ ఘటనపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు: సీఎం విజయన్​

వయనాడ్​ ఘటనపై రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్​ షా స్పందించారు. కొండ చరియలు విరిగే పడే అవకాశం ఉందని ఈ నెల 23న కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని అమిత్​ షా అ

Read More

kerala: కేరళలో విరిగిపడ్డ కొండచరియలు..24 మంది మృతి

కేరళ వయనాడ్ లో  తీవ్ర విషాదం జరిగింది. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య  24కి చేరింది. వందలాది మంది మట్టి దిబ్బల కిం

Read More

KERALA:కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు మృతి..శిథిలాల కింద వందలాది మంది!

కేరళలో కుండపోత వర్షాల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది.  వయనాడ్  సమీపంలోని మెప్పాడిలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అర్థరాత్రి రెండు సార్లు క

Read More

మట్టి పెళ్లలు విరిగిపడి 11 మంది మృతి... ఎక్కడంటే..

చైనాలో  భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.  భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 11మంది మృతి చెందారు.  కొండ కింది ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై

Read More

కేదార్ నాథ్ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

రుద్రప్రయాగ్: కేదార్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు భక్తులు చనిపోగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం గౌరీక

Read More

ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీలు మృతి

ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా లోని బద్రీనాథ్ హైవేపై శనివారం (జూలై 6) ఈ ప్

Read More

మిజోరంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

  ఐజ్వాల్ : మిజోరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగి 29 కు చేరుకుంది. మరో ఏడుగురు ఆచూకీ ఇంకా తెలియలేదు. వారు శిథిలాల కి

Read More

మిజోరంలో క్వారీ కూలి 10 మంది మృతి

రెమల్ తుపాన్ కారణంగా వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చాయి. మంగళవారం (మే28న) ఈ తుపాన్ తీరం దాటింది. పోతు పోతూ మిజోరం రా

Read More

ఆఫ్ఘాన్లోహిమపాతం.. కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి

కాబూల్: అఫ్గానిస్తాన్‌‌లోని నూరిస్తాన్‌‌ ప్రావిన్స్ లో  భారీ హిమపాతం(అవలాంచీ) కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో  

Read More