latest news
సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన నీలి తిమింగలం.. సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనాలు... ఎక్కడంటే
తెలుగు రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. చాలా కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకోగా.. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. అయితే శ
Read Moreఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా... రీల్స్ కోసం బిడ్డను అమ్ముకున్నారు
పిల్లలు లేని దంపతులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి మాతృ స్పర్శ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక తమ పిల్లలకు తమ ఆస్తులను అవసరమైతే తమ శరీ
Read Moreఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయ
Read MoreWhatsApp లో మరో కొత్త ఫీచర్.. వాట్సప్ చాట్ల కోసం క్విక్ వీడియో మేసేజింగ్
మేసేజింగ్ యాప్ WhatsApp లో మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్తో చాట్లలో వీడియో మేసేజ్ త్వరగా రికార్డ్, షేర్ చేయొచ్చు. ఎటువంటి ఆట
Read Moreరేవంత్ కు వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటి..?: హైకోర్టు
ఓఆర్ఆర్ టెండర్ల పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న ఓఆర్ఆర్టెండర్ల వివరాలు అడిగితే ఓ ఎంపీకి ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు తెలంగాణ ప్
Read Moreనోట్ చేసుకోండి: మీ ఇల్లు, వీధుల్లోకి పాములు, మొసళ్లు, ఇతర జంతువులు వస్తే.. ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి
వర్షాలకు విష సర్పాలు తదితర జీవులు మీ ఇంట్లోకి వస్తున్నాయా.. ఇక మీరేం ఫీకర్ చేయకండీ.. కింద ఇచ్చిన నంబర్లలో సమస్యను బట్టి సంప్రదించండి మీ సమస్య ఇ
Read Moreపరిశ్రమల స్థాపనకు భారత్ అనుకూలం: ప్రధాని మోదీ
గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గాంధీనగర్లో పర్యటించారు. మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో సెమీకండక్టర్ పరిశ్రమపై 'సెమీకా
Read Moreసిరాల గ్రామం జలదిగ్బంధం.. సాయం కోసం ఆర్తనాదాలు
నిర్మల్ జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వాగులు వంకలు పొంగడంతో పాటు పలు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇటీ
Read More66 శాతం ఎన్నారైలు గల్ఫ్ దేశాల్లోనే..
విదేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు (ఎన్నారైలు)1.34 కోట్లు ఉండగా.. వారిలో 88.8 లక్షల మంది అంటే సుమారు 66 శాతం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని
Read Moreరెయిన్ఎఫెక్ట్: హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తిన్రు..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మూసి నదికి వరద పోటెత్తుతోంది. జంట జలాశయాల్లో హిమాయత్సాగర్కు తీవ్ర స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. సుమారు 3 వేల క్యూసెక
Read Moreకాంగ్రెస్ జీహెచ్ఎంసీ ముట్టడి..ఉద్రిక్తత.. వరద బాధితులకు రూ.10వేలు డిమాండ్
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్ ఎంసీ ఆఫీస్ ను ముట్టిడించారు. వరద బాధితులకు పరిహారిం రూ. 10వేలు
Read Moreకల్లెడ గ్రామానికి తప్పిన ముప్పు
పర్వతగిరి, వెలుగు : భారీ వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. తూములకు రిపేర్లు చేస్తుండడం, గేట్
Read Moreప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Read More












