
latest telugu news
వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సేవలు: ప్రధాని మోడీ
భోపాల్: వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోడీ అన్నారు.
Read Moreఏంటీ ... ఆ ప్రభాస్ సినిమాని 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారా..?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "ది రాజాసాబ్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ మారుతి దాసరి దర
Read Moreఎవరికో భయపడి కాదు.. జగన్ అసెంబ్లీకి వెళ్లడంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్: 2025, ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ షురూ కానుంది. అయితే, ఏపీ మాజీ సీఎం,
Read Moreఆప్లో చేరిన స్టార్ యాక్టర్ సోనియా మాన్.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేజ్రీవాల్
ఛండీఘర్: పంజాబ్ నటి, కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు బల్దేవ్ సింగ్ కుమార్తె సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్
Read Moreహైదరాబాద్లో ఘోరం.. గండి మైసమ్మ నుంచి మియాపూర్ వెళ్లే రూట్లో.. టిప్పర్ దెబ్బకు కారు నుజ్జునుజ్జు
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్లే రూట్ లో టిప్పర్,
Read MoreBRS అప్పుల కుప్పగా మారిస్తే.. తిరిగి గాడిలో పెడుతున్నం: మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తే.. దానిని అధిగమించుకుంటూ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని మంత్రి శ్ర
Read Moreసహయక చర్యల్లో వేగం పెంచండి: SLBC టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఘటన స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమా
Read MoreGood Health: షుగర్ ఉన్నవాళ్లు జొన్న గట్క, చిన్న ఉల్లిగడ్డ పులుసు ట్రై చేయండి.. హెల్దీగా ఉంటారు..!
షుగర్తో బాధపడేవాళ్లకోసం మార్కెట్లో రకరకాల పేర్లతో ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మిల్లెట్స్ ఈ ఉధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పేరు. జొన్న గట్క గురించి
Read Moreబెల్లంపల్లి ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ సమస్యను జీఎం దృష్టికి తీసుకెళ్త: MP వంశీకృష్ణ
కోల్ బెల్ట్: పెద్దపల్లి పార్లమెంట్స్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇవాళ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజ
Read Moreఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదానికి కారణం ఏంటి.. అసలేం జరిగింది..?
10 మందికిపైగా కూలీలకు గాయాలు 22 మంది సేఫ్.. 8 మంది మిస్సింగ్ 3 మీటర్ల వరకు కుంగిన పై కప్పు రిటైనింగ్ వాల్
Read Moreతక్షణమే ఏపీకి వెళ్లండి: డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్ను రిలీవ్ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 22) ప్రభుత్వం ఉత్
Read More8 మందిని కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దింపుతున్నాం: SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నారని, అందులో ఆరుగురు జేపీ అసోసియేట్ కార్మికులు, మరో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారని.. వారిని కాపాడేందుకు ఎన్డీఆర
Read Moreనిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మే
Read More