latest telugu news

సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలి.. మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం

సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులకు పార్టీ కొత్త ఇంచార్జీ దిశానిర్దేశం  ఎమ్మెల్సీ ఎన్నికలపై జూమ్ మీటింగ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారం

Read More

కేసీఆర్..​ ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే

Read More

కూల్చివేతలకు తొందరెందుకు? హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం

చర్యలు చట్ట ప్రకారమే ఉండాలని స్పష్టం  ఆదేశాలు ఉల్లంఘిస్తే హైడ్రానే రద్దు చేస్తామని హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: కూల్చివేతలకు తొందర ఎందుక

Read More

గాంధీ భవన్​లో మహిళా కాంగ్రెస్ సంబురాలు.. సభ్యత్వాలు లక్ష దాటడంతో వేడుకలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు లక్ష దాటడంతో గురువారం గాంధీభవన్ లో మహిళలు సంబురాలు జరుపుకున్నారు.  పటాకులు కాల్చి ఒకరినొ

Read More

ఇండియాలో ఎవరినో గెలిపించాలనుకున్నరు.. బైడెన్ హయాంలో భారత్​కు నిధులపై ట్రంప్ ఆరోపణలు

ఇండియాకు నిధులు ఎందుకియ్యాలని ప్రశ్న యూఎస్ ఎయిడ్ నిధులపై దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇండియాలో మరెవరినో గెలిపించేందుక

Read More

టీజీ ఫుడ్స్పై సర్కార్ ఫోకస్.. త్వరలో అంగన్​వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్టార్ట్

ఎండీగా ఐఏఎస్​ చంద్రశేఖర్​ రెడ్డికి బాధ్యతలు అంగన్ వాడీలకు ఫుడ్ సరఫరా చేస్తున్న టీజీ ఫుడ్స్ మంత్రి సీతక్క తనిఖీతో బయటపడ్డ లోపాలు త్వరలో అంగన్​

Read More

ప్రధాన ఆర్థిక సలహాదారు పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు

న్యూఢిల్లీ: ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్​ పదవీకాలాన్ని మరో రెండేళ్లు.. అంటే 2027 మార్చి వరకు పెంచడానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని

Read More

ఫోన్‌‌పే ఐపీఓకి రెడీ.. మార్చి నెల చివరిలోపు పబ్లిక్ ఇష్యూకి..

న్యూఢిల్లీ: వాల్‌‌మార్ట్‌‌కు వాటాలున్న ఫోన్‌‌పే ఐపీఓకి రావడానికి రెడీ అవుతోంది. ఇండియా ఎక్స్చేంజ్‌‌ల్లో లిస్టి

Read More

పీఎన్​బీ వడ్డీ రేట్లు 25 బేసిస్​ పాయింట్ల వరకు తగ్గింపు

న్యూఢిల్లీ: హౌసింగ్​, ఆటో, ఎడ్యుకేషన్​, పర్సనల్​ లోన్లపై వడ్డీని 25 బేసిస్​ పాయింట్ల వరకు తగ్గించినట్టు పంజాబ్​ నేషనల్ ​బ్యాంక్​(పీఎన్​బీ) ప్రకటించింద

Read More

ఈ టీవీ కొంటే 3 నెలల జియో హాట్​స్టార్ సబ్​స్క్రిప్షన్​ ఉచితం

జియో తీసుకొచ్చిన జియోటెలీ ఓఎస్​తో 43 ఇంచుల టీవీని మార్కెట్లో లాంచ్​ చేశామని థామ్సన్ ​ప్రకటించింది. రూ.19 వేల ధర ఉండే ఈ టీవీ అమ్మకాలు ఫ్లిప్​కార్ట్​లో

Read More

ఫిబ్రవరి 25 నుంచి బయో ఏషియా

హైదరాబాద్, వెలుగు: ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

బజాజ్ ఎలియాంజ్ జీఐఈఏ అవార్డులు

హైదరాబాద్​, వెలుగు: బజాజ్ ఎలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆసియా ఇన్సూరెన్స్ రివ్యూ భాగస్వామ్యంతో గ్లోబల్ ఇన్సూరెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (జీఐఈఏ) ను ప్రకట

Read More