latest telugu news

Delhi Results: లీడింగ్ లోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా, అతీశీ

ఢిల్లీ ఓట్ల లెక్కింపు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. రెండు రౌండ్లలో వెనకబడిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు.. మూడో రౌండ్ నుంచి పుంజుకున్నారు. లీడింగ్

Read More

పాక్ చొరబాటుదారులను మట్టుబెట్టిన సైన్యం పూంఛ్ సరిహద్దు వద్ద ఏడుగురి కాల్చివేత

శ్రీనగర్: పాకిస్తాన్ కు చెందిన ఏడుగురు చొరబాటుదారులు జమ్మూకాశ్మీర్‌‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌‌లో ఉన్న నియంత్రణ రేఖ(ఎల్వోసీ)ను దాటి

Read More

మాకు అండగా నిలబడండి ట్రంప్‌‌ ఆంక్షల నేపథ్యంలో సభ్యదేశాలను కోరిన ఐసీసీ

ది హేగ్‌‌: అంతర్జాతీయ క్రిమినల్‌‌ కోర్టు (ఐసీసీ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ విధించిన ఆంక్షలను ఆ

Read More

Delhi Results: గత రెండు ఎలక్షన్లలో ఢిల్లీ ఫలితాలు ఇలా ఉన్నాయి..?

ఇవాళ (ఫిబ్రవరి 8) దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల వెలువడుతున్న క్రమంలో..  మరి కాసేపట్లో పీఠం ఎవరి సొంతం అవుతుందో తేలిపోనుంది.  2015 నుంచి

Read More

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ సీనియర్ నాయకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ సీ

Read More

యడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురు పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ

బెంగళూరు: మాజీ సీఎం, బీజేపీ సీనియర్​ నేత బీఎస్ యడియూరప్పకు కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. మైనర్​పై లైంగిక వేధింపుల కేసులో అతనిపై పోక్సో కేసును కొట్

Read More

ముడా కేసులో సిద్ధరామయ్యకు ఊరట

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన

Read More

Delhi Results: ప్రియాంకపై వివాదాస్పద వాఖ్యలు చేసిన బీజేపీ నేత ముందంజ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. దేశ రాజధానిని కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నించిన ఆప్ ఎర్లీ ట్రెండ్స్ లో వెనుకంజలో ఉంది. అదేవిధంగా బీజేపీ ముం

Read More

కీసరలో బైక్‌‌ అదుపు తప్పి లారీ కింద పడ్డ మహిళ.. తీవ్ర గాయాలతో దవాఖానకు..

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మీ, తన కుమారుడితో బైక్ పై ఈసీఐఎల్ కు వెళుతుండగా..  రాంపల్లి చౌరస్తా వద్

Read More

పదేండ్లలో రూ.60 కోట్ల అప్పుల ఊబిలోకి మదర్​డెయిరీ

స్థిరాస్తులు అమ్మితేనే సంస్థను కాపాడగలం   నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి  ఎల్బీనగర్​, వెలుగు: నార్ముల్ మదర్

Read More

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు

అల్వాల్, వెలుగు: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది.  పది నెలల క్రితం అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్

Read More

ఇందిరమ్మ ఇళ్ల కోసమే 2,865 దరఖాస్తులు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్​ ఫూలే ప్రజాభవన్‌‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 4,901 దరఖాస్తులు వచ్చినట్టు ప

Read More

ఇబ్రహీంపట్నం లయోలా స్కూల్​ కరస్పాండెంట్​ అరెస్ట్​

ఇబ్రహీంపట్నం, వెలుగు: టెన్త్​స్టూడెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇబ్రహీంపట్నం లయోలా మోడల్ హైస్కూల్ కరస్పాండెంట్ దినవన్ రావును పోలీసులు శుక్రవారం అరెస

Read More