Lorry
నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని తీగల వాగు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రకు చెందిన ఇద్దరు యువకులు కాళ్లు
Read Moreలారీ-ట్రాక్టర్ ఢీ : ఆరుగురు మృతి
యూపీ హర్దోయిలో ఘోర ప్రమాదం జరిగింది. సర్దార్ పూర్ సమీపంలో లారీ, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత
Read Moreలారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి
ఆగి ఉన్న లారీని ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జరిగింది. మండలంలోని మొద్దుల చెరువ
Read Moreసమ్మర్ ఎఫెక్ట్ కి బీర్లు కాలిపోయాయి
కర్నూల్: ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఎండ 45 డిగ్రీలు దాటి దంచుతోంది. ఈ వేసవి తాపానికి బీర్ల లోడ్తో వెళ్తోన్
Read Moreఔటర్ రింగ్ రోడ్డుపై లారీ దగ్ధం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ దగ్ధం అయింది. మేడ్చల్ నుండి శివరాంపల్లికి వెళ్తుండగా రన్నింగ్ లోనే లారీలో మంటలు వచ్చాయ
Read Moreలారీ – ఆటో ఢీ: ముగ్గురు మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా… నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. మాచవరం, పేరూర్ శివారులో ఆటోను లార
Read Moreఆటోను ఢీకొట్టిన లారీ : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ధరూర్ నుంచి వికారాబాద్ వస్తుండగా ఆటోను..వేగంగా ఢీకొట్టింది లారీ. ఆటోలో ఉన్న ముగ
Read Moreప్రాణాలతో చెలగాటం: వీల్ చైర్ లో లారీని పట్టుకున్న దివ్యాంగుడు
సైకిల్ పైనో లేదంటే బైక్ పైనో వెళుతూ పక్కగా వెళ్లే వాహనాలను పట్టుకుని ప్రమాదకరంగా రైడ్ చేస్తుంటారు కొందరు యువకులు. ప్రమాదం అని తెలి సీ స్టంట్లు చేస్తుం
Read Moreకారు, లారీ ఢీ : 10 మంది మృతి
ఝార్ఖండ్: లారీ, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం ఝార్ఖండ్ లోని రామ్గఢ్ జిల్లాలో శనివారం జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వార
Read Moreలారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
వనపర్తి: ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టిన సంఘటన ఇవాళ తెల్లవారుజామున వనపర్తి జిల్లాలో జరిగింది. కొత్తకోట మండలం విలియంకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
Read Moreకారు-లారీ ఢీ..ఇద్దరు మృతి
నిజామాబాద్ : కారు, లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా.. మద్దూరు శివారులో ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహ
Read Moreయంత్రమెట్లా నడుస్తున్నదంటే..
వైజాగ్ : 520 టైర్లున్న వాహనం ఎప్పుడైనా చూశారా. అంత పెద్ద వాహనం ఉందంటే ఎంత లోడ్ మోసుకెళ్తుందో ఊహించుకోవచ్చు. ఏపీలోని విశాఖపట్నంలో ఆదివారం HPCL రిఫైనర
Read Moreఘోర ప్రమాదం: బైక్ ను లారీ ఢీకొట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లింది
విశాఖ : ఎస్ రాయవరం మండలం ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ట్రిపుల్ రైడ్ చేస్తూ.. రోడ్డు దాటుతున్న ముగ్గురిని… ఓ లారీ ఢీకొట్టింది. ఈ
Read More