Madhya Pradesh

రూ. 8 కోట్లు పెట్టినా.. పానాలు దక్కలే 

చెన్నై: కరోనా బారిన పడిన ఓ రైతును కాపాడుకునేందుకు ఆయన కుటుంబం రూ. 8 కోట్లు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. మధ్యప్రదేశ్​ మౌగంజ్ లోని రక్రికి చెందిన రైత

Read More

కాళ్లపై బురద పడిందని.. తుడుపించుకున్న లేడీ పోలీస్

భోపాల్: రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉన్న చోట వాహనాలను నిలపడం, వెహికిల్స్ ను వెనక్కి తీయడం ఇబ్బందనే చె

Read More

పండ్ల వ్యాపారిపై మహిళ దౌర్జన్యం

భోపాల్ : మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ మహిళ రెచ్చిపోయింది. కారుకు తోపుడు బండి తగిలిందన్న కారణంతో వీరంగం సృష్టించింది. బొప్పాయి పండ్లను రోడ్డుపైకి విసిరేసి హ

Read More

వానరానికి శ్రాద్ధకర్మలు.. ఇద్దరి అరెస్ట్

భోపాల్ : మధ్యప్రదేశ్లో ఓ వానరానికి అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు చిక్కుల్లో పడ్డారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కటకటాలపాలయ్యారు. మధ్యప్రదేశ్ రాజ్ఘ

Read More

మీసాలు పెంచాడని ఉద్యోగం నుంచి తీసేశారు

మధ్యప్రదేశ్లో ఓ కానిస్టేబుల్కు వింత అనుభవం ఎదురైంది. మీసాలు పెంచాడన్న కారణంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. రాకేశ్ రానా అనే వ్యక్తి మధ్యప్రదేశ్ స

Read More

వ్యాపారి ఇంట్లో తడిసిన నోట్ల కట్టలు

భోపాల్:  మధ్యప్రదేశ్ లోని ఓ వ్యాపారి ఇంటిపై రెయిడ్ చేసిన ఐటీ అధికారులు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచి ఉంచిన రూ. కోటి క్యాష్ ను పట్టుకున్నారు.

Read More

ఉజ్జయిని ఆలయంలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పూజలు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జియిని మహాకాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ ఖాన్.  శనివారం ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయన మహా

Read More

కేసీఆర్‌‌ను మళ్లీ ఎలుకను చేయాలె

కేసీఆర్ అరాచక, అవినీతి పాలనను అంతం చేసే వరకూ బీజేపీ కార్యకర్తలు కొట్లాడుతారని చెప్పారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. తమ పార్టీ కార్యకర్తలపై ల

Read More

పనిచేయలేదు.. నా జీతం కట్ చేయండి

ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోయా సరిగా పనిచేయలేకపోయానని బాధకలుగుతోంది  డిసెంబర్ నెల జీతం ఆపేయండి మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా క

Read More

ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇవాళ్టి నుంచే నైట్ కర్ఫ్యూ అమలు

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి వరకు దాదాపు మూడు వందలకు

Read More

పాండవుల వారసులట.. సోదరిని అత్తారింటికి పంపాలంటే..

ముళ్లకంపపై పడుకుని దొర్లుతారు బైతుల్: పాండవుల వారసులమని నమ్మే రజ్జడ్ తెగ ప్రజలు.. పెళ్లయిన తమ సోదరిని అత్తారింటికి పంపాలంటే..ముళ్లకంపపై పడుకున

Read More

రైతన్న ఆగ్రహం.. వెల్లుల్లి పంటకు నిప్పు

దేశంలో రైతన్నల ఆగ్రహం కొనసాగుతోంది. పండించిన పంటకు కనీస ధర రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరుగాలం శ్రమ

Read More

బాలిక ఫిర్యాదు: మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి

గ్వాలియర్: ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాల్లో టాయిలెట్ల అపరిశుభ్రత గురించి వినే ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉం

Read More