Madhya Pradesh

మహాకాల్ కారిడార్ను ప్రారంభించనున్న మోడీ

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మహా కాళేశ్వర్ ఆలయ కారిడార్ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. 856 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మోడ

Read More

గుప్తుల కాలం నాటి వాస్తుకళ నగర ద్రవిడ రీతుల సమ్మేళనం

గుప్తుల కాలం నాటి వాస్తుకళ నగర ద్రవిడ రీతుల సమ్మేళనం. ఈ కాలం నాటి వాస్తుకళ మూడు విధాలు 1. గుహాలయాలు 2. దేవాలయాలు 3. స్తూపాలు.     

Read More

"ఆదిపురుష్"లో రామాయణాన్ని తప్పుగా చూపారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రంపై రోజురోజుకీ వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. దీం

Read More

దేశంలోనే స్వచ్ఛ నగరంగా ‘ఇండోర్’ : వరుసగా ఆరోసారి తొలిస్థానం

న్యూఢిల్లీ :  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం మరోసారి వార్తల్లో నిలిచింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన న‌గ‌రంగా వరుసగా ఆరో ఏడాది

Read More

ఆదర్శ మహిళా సర్పంచ్‌‌గా ఆశాబాయి

భర్తను కాపాడుకోవడం కోసం భార్య తన నగలన్నీ అమ్మేయడం చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఊరి బాగు కోసం తన సొంత నగలను తాకట్టు పెట్టిన సర్పంచ్‌‌ను చ

Read More

70 ఏళ్ల కల సాకారం.. కునో నేషనల్ పార్కులోకి చీతాలు

నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి అధికారికంగా వదిలారు.  బోయింగ్ విమానం బి747 జంబోజెట

Read More

15 రాష్ట్రాలకు ఇంచార్జ్లను ప్రకటించిన బీజేపీ

15 రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్లు, కో ఇంచార్జ్లను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ తెలంగాణ ఇంచార్జ్గా తరు

Read More

కొడుకు కోసం పులితో పోరాడిన మహిళ

పులి పేరు వింటనే బాబోయ్ అంటాము. దాన్ని దూరం నుంచి చూడటానికే భయపడిపోతారు.ఒక్కసారి పులి ఎదురైతే ఇంకేమైనా ఉందా? ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. కానీ ఓ మహిళ

Read More

వైద్యుల నిర్లక్ష్యం..తల్లి ఒడిలోనే కన్నుమూసిన చిన్నారి

భోపాల్: చిన్నారికి హై ఫీవర్.. దగ్గర్లోని హెల్త్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు పొద్దున్నే తీసుకొచ్చా

Read More

ఉజ్జయిని ఆలయంలో రక్షాబంధన్ పూజలు

మధ్యప్రదేశ్ ఉజ్జాయినీ ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా అమ్మవారికి ఒక కోటి 25 లక్షల లడ్డూలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి

Read More

వైద్యుల నిర్లక్ష్యం... బైక్ పై తల్లి శవాన్ని తీసుకెళ్లిన కుమారులు

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువకముందే.. ఆ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్య

Read More

మధ్య ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత

ఎన్నికల అధికారులు, పోలీసులు బీజేపీకి ఫేవర్ చేస్తున్నారు: మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్  భోపాల్‌: ‘బోగస్‌ ఓటింగ్‌&rs

Read More

39 మందికి ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేసిన వ్యక్తి అరెస్ట్

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్‌ టీకాలు వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్‌ నగరంలో జైన్&z

Read More