
Madhya Pradesh
వాహనాల వేస్టేజీతో అతి పెద్ద 'రుద్ర వీణ' తయారీ.. మధ్యప్రదేశ్లోని కళాకారుల బృందం ఘనత
మధ్యప్రదేశ్లోని ఓ కళాకారుల బృందం ఆరు నెలల పాటు శ్రమించి వాహనాల స్క్రాప్, చెత్తతో ప్రపంచంలోనే అతిపెద్ద 'రుద్ర వీణ'ను నిర్మించింది. భారతీయ
Read Moreగ్వాలియర్ జిల్లాలో నాలుగు కాళ్ల చిన్నారికి జన్మనిచ్చిన మహిళ
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఓ మహిళ నాలుగు కాళ్లతో ఉన్న ఓ చిన్నారికి జన్మనిచ్చింది. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా స్థాని
Read Moreగుండెపోటుతో విలవిలలాడుతున్న వ్యక్తికి సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై
మధ్యప్రదేశ్లో ఓ మహిళా ఎస్సై.. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడింది. ఎస్ఐ సోనం పరాశర్ రోజువారి చెకింగ్లో భాగంగా రోడ్డు పై విధులు ని
Read Moreచలానా కట్టమన్నందుకు ట్రాఫిక్ పోలీసును కారు బానట్పై లాక్కెళ్లిన డ్రైవర్
చలానా కట్టమన్నాడని ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఓ కారు డ్రైవర్ ఏకంగా 4కిలో మీటర్ల దూరం వరకు లాక్కొని వెళ్లాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడమే కాకుండా అడ
Read Moreమోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు .. మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్
రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చ
Read Moreఎగ్జాం తప్పినందుకు..యూట్యూబ్పై కోర్టుకెక్కిండు
రూ. 75 లక్షలు ఇప్పించాలంటూ సుప్రీంలో యువకుడి పిటిషన్ యువకుడికే 25 వేలు ఫైన్ వేసిన కోర్టు న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్కు చెందిన
Read Moreమధ్యప్రదేశ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. మహూడియా నుంచి ఆయన ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో రాహుల్ తో పాటు కా
Read Moreరాహుల్ యాత్రపై కమల్నాథ్ కామెంట్స్ వైరల్
భోపాల్: భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కామెంట్లు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ప్రస్తుతం రాహుల్ యాత్
Read Moreమహాకాల్ ఆలయాన్ని సందర్శించిన రాహుల్
కేవలం ఇద్దరు వ్యాపారస్తుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీని పూజించే ఇద్దరికి మాత్రమే అన్ని వరాలు వస్తున
Read Moreపులికి దగ్గరగా వెళ్లిన రవీనా టాండన్.. విచారణ చేపట్టిన అధికారులు
నటి రవీనా టాండన్ సఫారీ సమయంలో పులికి దగ్గరగా వెళ్లినట్టు వస్తున్న ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 22న మధ్యప్రదేశ్లోని నర్మదాపురం
Read Moreమధ్యప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
సన్వర్, ఇండోర్ జిల్లా (మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లో ఏడో రో
Read Moreఈ పిగ్గీ బ్యాంక్ నాకు అమూల్యమైనది : రాహుల్గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మధ్యప్రదేశ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండోర్ లో కొనసాగుతు
Read Moreకింద పడిపోయిన దిగ్విజయ్ సింగ్.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పడిపోయారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని
Read More