Man
సంపదలో జుకర్బర్గ్ను దాటిన ఎలన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ నిలిచారు. యూఎస్ మార్కెట్లో టెస్లా షేర్లు లాభపడడంతో ఎలన్ మస్క్ సంపద 115.4
Read Moreసిద్దిపేట జిల్లాలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
సిద్దిపేట: జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. నారాయణరావుపేట మండల పరిధిలోని మాటేండ్ల గ్రామంలో చెరువులో చేపల వేటకు వెళ్ళి రాఘవపూర్ గ్రామానికి
Read Moreడ్యూటీకని వెళ్లి..ఉరేసుకుని ఆత్మహత్య
హైదరాబాద్, వెలుగు : జోగుళాంబ గద్వాల జిల్లా కోడూరుకి చెందిన నగేశ్(25), సుకన్య దంపతులు కొన్నాళ్ల కిందట జల్పల్లి మున్సి పాలిటీ పరిధి శ్రీరామ కాలనీకి వచ్చ
Read Moreదళిత యువకుడిని కొట్టి..జుట్టు, మీసాలు తీసేశారు!
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల దౌర్జన్యం ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకే దాడి చేశారన్న బాధితుడు అమరావతి, వెలుగు: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్
Read Moreసెలూన్ను ఐసోలేషన్ సెంటర్గా మార్చిండు!
హైదరాబాద్: ఇంతకుముందు ఇదో ఫ్యామిలీ సెలూన్. కరోనా లాక్డౌన్ టైమ్లో మూతబడింది. ఈ మధ్య సడలించినా వ్యాపారం సక్కగ నడవలేదు.
Read Moreసారూ..నన్ను ఇండియాకు తీసుకుపోండి
జగిత్యాల క్రైం, వెలుగు: ‘కేసీఆర్సారూ దండం పెడతా.. నన్ను ఇండియాకు తీసుకుపోండి. నాకు పానం బాగుంటట్లేదు.. కరోనా అన్నప్పటి నుంచి టెన్షన్ఎక్కువైతాంది.. న
Read Moreభార్యపై అనుమానంతో హత్య.. ఆపై ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న
Read Moreఢిల్లీ ఎయిమ్స్ లో బీహార్ వాసి సూసైడ్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఎమర్జెన్సీ వార్డులో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎయిమ్స్ రెండో ఫ్లోర్
Read Moreరోడ్డుపై వెళుతున్నవ్యక్తిపై చిరుత దాడి .. సీసీటీవీలో రికార్డ్
మహారాష్ట్రలోని నాసిక్ లో చిరుత టెన్షన్ పుట్టిస్తోంది. కొన్ని రోజులుగా పట్టణంలోని ఇందిరానగర్ ఏరియాలో సంచరిస్తున్న చిరుత రోడ్డుపై వెళుతున్న ఓ వ్
Read Moreతండ్రికి పిండ ప్రదానం చేస్తూ కొడుకు మృతి
కొత్తపల్లి : తండ్రికి పిండ ప్రదానం చేయడానికి వెళ్లిన కొడుకు చెరువులో పడి చనిపోయాడు. కరీంనగర్ లోని హిందూపురికాలనీకి చెందిన అన్ రెడ్డి కొండల్ రెడ్డి12 ర
Read Moreనందిగామలో బైక్ ను ఢీకొట్టిన బస్సు.. వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా: నందిగామ శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న రంజిత్ సింగ్ అనే వ
Read Moreరైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలం, ముత్తిరెడ్డి గూడె
Read Moreషాద్ నగర్ లో కలకలం.. అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రెండో రోజుల క్రితం షాద్ నగర్ లో కరోనా వచ్చిన యువకుడిని అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్
Read More