న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఎమర్జెన్సీ వార్డులో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎయిమ్స్ రెండో ఫ్లోర్ లోని మెట్ల వద్ద ఉన్న గ్రిల్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు శుక్రవారం మీడియాకు తెలిపారు. మృతుడిని బీహార్లోని గోపాల్గంజ్ నివాసి బిట్టు కుమార్ తివారీ(22)గా గుర్తించారు.రెండవ అంతస్తులోని మెట్ల గ్రిల్ నుండి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.సూసైడ్ కి కారణాలు తెలియరాలేదని, పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగిస్తామని తెలిపారు.
ఢిల్లీ ఎయిమ్స్ లో బీహార్ వాసి సూసైడ్
- క్రైమ్
- June 5, 2020
లేటెస్ట్
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు