కొత్తపల్లి : తండ్రికి పిండ ప్రదానం చేయడానికి వెళ్లిన కొడుకు చెరువులో పడి చనిపోయాడు. కరీంనగర్ లోని హిందూపురికాలనీకి చెందిన అన్ రెడ్డి కొండల్ రెడ్డి12 రోజుల క్రితం చనిపోయాడు. అతడి కొడుకులు పురేందర్ రెడ్డి (48), ప్రణవేందర్ రెడ్డి (45) పిండాలను చెరువులో కలపడానికి కొత్తపల్లికి వచ్చారు. చెరువులో దిగి పిండాలు కలుపుతుండగా పురేందర్ రెడ్డి కాలుజారి పడ్డాడు. చేపలు పట్టేవాళ్లు బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లయ్య పేర్కొన్నారు.
తండ్రికి పిండ ప్రదానం చేస్తూ కొడుకు మృతి
- తెలంగాణం
- May 28, 2020
లేటెస్ట్
- పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు
- కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్
- ఢిల్లీలో CUET UG 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- ప్రబీర్ పుర్కాయస్థని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం
- Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు
- పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు
- Blink Official OTT: ఓటీటీలోకి ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ