Medak
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అని చెప్పి రూ. 13లక్షలు కొట్టేశారు
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బులు ఆశ చూపించి
Read Moreడాక్టర్లు టైమ్కు రారు.. నర్సులు ఉండరు..
మెదక్ జిల్లా మనోహరాబాద్మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 24 గంటల పీహెచ్సీలో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఉదయం10 గంటల తర్వాత వచ్చి ఇష్టమొచ్చిన
Read Moreబక్రీద్ ను ప్రశాంతంగా జరుపుకోవాలి : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండగను ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం
Read Moreవైభవంగా నల్లపోచమ్మకు బండ్ల ఊరేగింపు
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో ఆదివారం నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి యేడు మృగశిర కార్తెలో అమ్మవారికి బండ్ల ఊరేగింపు
Read Moreమెదక్ బంద్ ప్రశాంతం
పరిస్థితి పర్యవేక్షించిన మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ మూడు కేసులు నమోదు తొమ్మిది మంది అరె
Read Moreసంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు క్లోజ్
సేకరించింది 2.18 లక్షల క్వింటాళ్లు వాటి విలువ రూ.69.37 కోట్లు ఇంకా ఇవ్వాల్సింది రూ.39.36 కోట్లు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా
Read Moreఎక్కడి పనులు అక్కడే .. బిల్లులురాక లబోదిబోమంటున్నకాంట్రాక్టర్లు
గత ప్రభుత్వం నిధులివ్వక అసంపూర్తిగా మన ఊరు - మన బడి పనులు మెదక్, కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో వసతులు మెరుగుపరిచేందుకు గత బ
Read Moreకేసీఆర్పై ఈడీ కేసు నమోదు .. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
మెదక్: మాజీ సీఎం కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం ఈడీ వచ్చిందని, ఆయనపై ఈడీ కేసు నమోదైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ మెదక్ లో జరిగిన
Read Moreటీబీ నిర్ధారణ క్యాంపులు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ క్రాంతి
కంది, వెలుగు: టీబీ నిర్ధారణకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి జిల్లా హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసుల
Read Moreమున్సిపల్ బిల్డింగ్ ఓపెనింగ్కు రండి : గూడెం మహిపాల్ రెడ్డి
మంత్రి దామోదరను ఆహ్వానించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రామచంద్రాపురం, వెలుగు: కొత్తగా నిర్మించిన తెల్లాపూర్ మున్సిపల్ఆఫీస్బిల్డింగ్ ప్ర
Read Moreడిగ్రీలతో ఆగొద్దు.. రీసెర్చ్పై దృష్టిపెట్టాలి : సీపీ రాధాకృష్ణన్
కొత్త ఆవిష్కరణలు చేసి దేశాభివృద్ధికి పాటుపడాలి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గజ్వేల్/ములుగు, వెలుగు: విద్యార్థులు డిగ్రీలతో ఆగొద్దని, రీస
Read Moreసర్కార్ బడికి వేళాయె .. ఇయాల్టి నుంచి స్కూల్స్రీ ఓపెన్
టెక్ట్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ సిద్దం చేస్తున్న అధికారులు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఎండాకాలం సెలవులు ముగిశాయి. ఏప్రిల్ 2
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయంత్రం నుంచే
Read More












