modi
మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి : మమతా బెనర్జీ
మహిళా చట్టాల అమలులో విఫలమయ్యారు: మమతా బెనర్జీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ రేప్లు జరుగుతున్నయ్ ఏండ్లు గడుస్తున్నా న్యాయం దొరకడం లేదు య
Read Moreఎకరాకు రూ.10 వేలిస్తాం..వరద బాధితులను ఆదుకుంటాం: సీఎం రేవంత్
చనిపోయిన పశువులకు రూ. 50 వేలు జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తం తక్షణ సాయం కింద ఐదు
Read Moreఓయూకు జియో ఫెన్సింగ్ .. త్వరలో ఇస్రోతో వర్సిటీ ఒప్పందం
భూముల పరిరక్షణకు సర్కారు చర్యలు శాటిలైట్ ద్వారా రోజువారి ఫొటోలు ఆక్రమణలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం హైదరాబాద్, వెలుగు: ఉస
Read Moreయూపీఎస్ స్కీమ్ పై ఉద్యోగుల్లో నిరాశ
‘ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసాన్నిచ్చే పథకం’ అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్ణించారు. నిజంగా
Read Moreమోదీకి బీ టీమ్ రేవంత్: జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : మోదీకి బీ టీమ్ గా రేవంత్ రెడ్డి ఉన్నడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మోదీ వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్
Read MoreKavitha: హైదరాబాద్కు చేరుకున్న కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవిత దాదాపు ఐదున్నర నెలల తర్వ
Read Moreపాక్ గగనతలంలో మోదీ విమానం.. అనుకోకుండా 46 నిమిషాలు ట్రావెల్ జర్నీ
ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విమానం అనుకోకుండా పాకిస్తాన్ గగనతలం గుండా 46 నిమిషాలపాటు ప్రయాణం చేసింది. పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి భా
Read Moreరేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నరు : సీపీఐ నారాయణ
ప్రైవేటు నిర్మాణాలను ప్రభుత్వ సంస్థలతో పోల్చడం తప్పు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారని.. ఆయన
Read Moreఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
ముగిసిన మోదీ పోలెండ్, ఉక్రెయిన్ టూర్ న్యూఢిల్లీ: పోలెండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇం
Read Moreసంతోషంగా వస్తా....మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన
ఇండియా రావాలన్న మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన న్యూఢిల్లీ: ఇండియాకు రావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీని
Read Moreహర్యానా పీఠం ఎవరిదో మరి.!
రెండు పార్టీలు, రెండు నినాదాలు, రెండంశాలు.. ఒక రాష్ట్రం! ఇదీ, దాదాపు నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు ఎదుర్కోబోతున్న హర్యానా రాష్ట్రంలో రాజకీయ పరిస్థ
Read Moreఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఆగస్టు 23న ఉదయం 7.30 గంటలకు ఉక్రెయిన్ చేరుకున్నారు మోదీ. అక్కడ మ
Read Moreఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్తత.. స్పీకర్ పోడియం ఎక్కిన ఎమ్మెల్యేలు
ఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల మధ్య గొవ్ర గొడవ జరిగింది. గంజాం జిల్లాలో లిక్క
Read More












