modi
త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జె్ట్ సెషన్లో ఉభయ సభలను ఉద్దే
Read Moreకేంద్ర బడ్జెట్ 2025 : మూల ధన వ్యయం అంటే ఏంటి.?
బడ్జెట్ అంటే ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను సూచిస్తుంది. బడ్జెట్ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రసీదులు,
Read Moreదమ్ముంటే బహిరంగంగా యమునా నీరు తాగండి: మోడీ, రాహుల్కు కేజ్రీవాల్ ఛాలెంజ్
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘యుమునా వాటర్’ ఇష్యూ కాకరేపుతోంది. యమునా నది నీటిని హర్యానాలోని బ
Read Moreమహా కుంభమేళాలో తొక్కిసలాట....అమృత స్నానాలు నిలిపివేత
మహా కుంభమేళాకు భారీగా భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు భారీగ
Read Moreకుల గణన విప్లవాత్మకం..రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం
తెలంగాణలో చేసినం.. దేశమంతా చేస్తం: రాహుల్ మోదీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యమని ఫైర్ రాజ్యాంగ హక్కులు లాగేసుకుంటరు: ఖర్గే మహు (మధ్యప్రదేశ్
Read Moreమోడీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే పోతారు: మల్లికార్జున ఖర్గే
భోపాల్: పుష్కరాల్లో భాగంగా గంగ త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తే దేశంలోని పేదరికం అంతం అవుతుందా అంటూ బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ
Read Moreరాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర.. పేదలను మోదీ ప్రభుత్వం దోచుకుంటుంది
మధ్యప్రదేశ్ లో అంబేడ్కర్ స్వగ్రామం మోవ్ లో కాంగ్రెస్ సంవిధాన్ బచావత్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు.
Read Moreకేంద్ర సర్కార్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవిధాన్ బచావ్ ర్యాలీలో పాల్గొనేందుకు ఇండోర్ వెళ్ల
Read Moreప్రజాస్వామ్య విలువలకు మోదీ సర్కారు పాతర
హిందుత్వం, కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేందుకే ప్రాధాన్యం సీపీఎం ప్రతినిధుల సభలో ప్రకాశ్ కారత్ ఫైర్ సంగారెడ్డి, వెలుగు: హిందుత్వ
Read Moreజమిలి ఎన్నికలు.. నియంతృత్వం వైపు అడుగులు.!
ఒకే దేశం, ఒకే ఎన్నిక పేరుతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలను జరిపించటానికి వీలుగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఇంతకుముందే మాజీ రా
Read Moreవిద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్: సీఎం రేవంత్
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ యూనివర్సిటీలకు వరాల జల్లులు కురిపించారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ అమలు చేయన
Read Moreపక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు కనీసం నాలుగైనా ఇవ్వాలి కదా? : రేవంత్
పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్) 5 ఇచ్చినప్పుడు తమ రాష్ట్రానిక
Read Moreరాష్ట్రాలపై కేంద్రం సాంస్కృతిక దాడి, సమాజాన్ని చీల్చే కుట్ర: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రాలపై కేంద్రం సాంస్కృతిక దాడి, సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తోందని విమర్శించారు. హైదరాబ
Read More












