modi
గుజరాత్ దుష్టచతుష్టయం దేశాన్ని పట్టి పీడిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ ఈ నలుగురి దుష్ట్ చతుష్టయం .. దేశాన్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోడీ ప్రజల సొమ్మును షేర్ మార్కె
Read Moreరాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతం..ఎవరైనా అడ్డుకుంటే వీపులు పగుల్తయ్: సీఎం రేవంత్ రెడ్డి
సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్న
Read Moreదేశ సంపదను అదానీ దోచుకుంటున్నారు.. జేపీసీతో విచారణ జరిపించాలి
దేశ సంపదను మోదీ అదానీకి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెబీ అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు నిర్వహించిన ఆందో
Read Moreబీజేపీ.. ఈడీతో వ్యాపారవేత్తలపై దౌర్జన్యం చేస్తోంది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
బీజేపీ ఈడీతో వ్యాపార వేత్తలపై దౌర్జన్యం చేయిస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సెబీ అక్రమాలపై హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో
Read Moreమాల మాదిగల మధ్య బీజేపీ చిచ్చు : చెన్నయ్య
ముషీరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అన్నా
Read Moreఅవమానించడం వల్లే ఆల్టర్నేటివ్ చూస్తున్నా : చంపయీ సోరెన్
పార్టీ మారుతున్నారనే వార్తలపై చంపయీ సోరెన్ కామెంట్ న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత చంపయీ సోరెన్
Read Moreఆగస్టు 21న భారత్ బంద్
ఎస్సీ,ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు. వర్గీకరణ సుప్రీంకోర్టు త
Read Moreజార్ఖండ్ రాజకీయాల్లో ట్విస్ట్ ..బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్?
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ రాజ కీయాల్లో ట్విస్ట్ నెలకొంది. ఆరాష్ట్ర మాజీ సీఎం, జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోం
Read Moreడోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్చాలె
ఖమ్మం: కొత్తగా మంజూరైన డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్పు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అన్నా
Read Moreకేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్: బండి సంజయ్
త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్..కవితకు రాజ్యసభ సీటు ఇస్తార
Read Moreబంగ్లా సంక్షోభం నేపథ్యంలో.. ప్రెజర్ కుక్కర్లో ప్రజాస్వామ్యం
గాలి అంతగా బరువెక్కొద్దు. వాతావరణం నిమ్మళంగా ఉండాలి. నియంతృత్వ వైఖరితో దేన్నీ తెగేదాకా లాగొద్దు. గదిలో నిర్బంధించికొడితే పిల్లి కూడా తిరగబడుతుంద
Read Moreవక్ఫ్ బిల్లుపై 31 మందితో జేపీసీ.. కమిటీలో 21 మంది లోక్సభ సభ్యులు
10 మంది రాజ్యసభ సభ్యులు కూడా.. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీకి చోటు న్యూఢిల్లీ, వెలుగు: వక్ఫ్ చట్ట
Read Moreబంగ్లాలో రాజకీయ సంక్షోభం..ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్
ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా తో పాటు విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్,
Read More












