NALGONDA
ఎండుతున్న పంటలు..అంగి లేకుండా మాజీ ఎమ్మెల్యే నిరసన
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద చివరి భూములు.. సాగునీరు లేక ఎండిపోతున్నాయని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ చెప్పారు. అటు ప్రాజెక్టు
Read Moreఊర్లకు అందని సాగు నీరు.. ఆందోళనలో రైతన్నలు
పెద్దపల్లి/ మిర్యాలగూడ, వెలుగు: పొలాలకు సరిపడా నీళ్లందకపోవడంతో యాసంగిలో వరి వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సర్కార్ చెప్పిన విధంగా 24 గంటల
Read Moreవిద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతులు
రోజుకు నాలుగైదు గంటలన్నా ఇస్తలేరని ఆవేదన నల్గొండలో సబ్స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం నాగర్ కర్నూల్లో సబ్ స్టేషన్కు తాళమేసిన ర
Read Moreనాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతు
నాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న
Read Moreప్రాజెక్ట్ లకు బడ్జెట్ లో అరకొర కేటాయింపులు
అడిగింది రూ.1,497 కోట్లు... ఇచ్చింది రూ.648.23 కోట్లు పెండింగ్ &
Read Moreలేబర్ కమిషనర్ని అంటూ మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్ట్
నల్గొండ టౌన్ లో గత కొన్ని రోజులుగా లేబర్ కమిషనర్ని అంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా అధిక
Read Moreగంజాయితో పారిపోతుండగా పల్టీ కొట్టిన కారు
విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవాలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇన్నోవాను ఆపే ప్రయత్నం చేయగా.. గంజాయి
Read Moreకేసీఆర్కు అంతా నేనే అనే మానసిక వ్యాధి ఉన్నట్టుంది : బూర
సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రజాస
Read Moreమహిళలపై దాడి ఘటనలపై కఠిన చర్యలు: నల్గొండ ఎస్పీ
ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా కలువొచ్చు ఫోన్ చేసినా
Read Moreఅనర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఎమ్మెల్యేను నిలదీసిన జనం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సోమవారం లబ్ధిదారులకు పట్
Read Moreఇయ్యాల్టి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మంగళవారం
Read Moreట్రిపుల్ ఆర్కు యాదాద్రి జిల్లాలో 1,853.04 ఎకరాలు
రైతుల అభ్యంతరాలను తోసిపుచ్చిన ఆఫీసర్లు త్వరలో త్రీ డీ నోటిఫికేషన్, అవార్డు ప్రకటన యాదాద్రి, వెలుగు: ట్రిపుల్&z
Read Moreబ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
ఫేక్ బ్యాంక్ గ్యారంటీ డాక్యుమెంట్స్తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వ
Read More












