NALGONDA
అయ్యా ... డీఈవో.... సారూ.... ఇదేం పని..
నల్గొండ డీఈవో వివాహేతర సంబంధం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
Read Moreఅప్పు చేయడం.. ఐపీ పెట్టడం .. నమ్మించి ముంచుతున్న కేటుగాళ్లు
మిత్తీల ఆశతో బలవుతున్న సామాన్యులు ఆలేరులో రూ. కోటీ వసూలు చేసిన వ్యాపారి యాదాద్రి, వెలుగు : అమాయకులను నమ్మించి అప్పులు చేయడం.. దివ
Read Moreచెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
నార్కట్పల్లి, వెలుగు : మండలంలోని చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివా
Read Moreపర్మిషన్ ఒకటి .. కట్టేది మరోటి .. సెట్ బ్యాక్, సెల్లార్ పర్మిషన్స్ లేకుండానే యథేచ్ఛగా నిర్మాణాలు
నాలాలను ఆక్రమించి బిల్డింగ్ కట్టడాలు కాసులిస్తే ప్రభుత్వ స్థలంలో సైతం పర్మిషన్స్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్వాకం సూర్యాపేట, వ
Read Moreనల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు సస్పెండ్
నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు విద్యార్థులను కాలేజ్ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. కాగా, మె
Read Moreమూసీ వాస్తవ పరిస్థితిని తెలుసుకోండి:ఎంపీ చామల
మురికి నుంచి ప్రజలు విముక్తి పొందాలి మూసీ ప్రక్షాళనకు సహకరించండి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్: మూసీ పునరుజ్జీవాన్ని అడ
Read Moreమూసీపై రాజకీయం చేయొద్దు: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: మూసీపై బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ నడుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ‘కిషన్ రెడ్డి .. మా ఛాలెంజ్ ఒక నైట్
Read Moreనాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నకిరేకల్, వెలుగు : నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. శుక్రవారం నకిరేకల్ మండలం, గోరి
Read Moreసూర్యాపేట జిల్లాలో విచ్చలవిడిగా కల్తీ ఆహారం
కుళ్లిన చికెన్, కాలం చెల్లిన కలర్స్ హోటల్ నిర్వాహకుల కక్కుర్తి పాడైపోయిన పదార్థాలతో ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సూర్యాపేట జిల్లాలో యాథ
Read Moreయాదగిరి గుట్టకు పౌర్ణమి శోభ .. భక్తులతో కిటకిటలాడిన ఆలయం
ఒక్కరోజే 2,090 మంది దంపతుల వ్రతాలు కనుల విందుగా కార్తీక దీపోత్సవం ఆలయానికి రూ.51.22 లక్షల రాబడి యాదగిరిగుట్ట,వెలుగు: కార్తీక పౌర్ణమి
Read Moreవాగును పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి : సైదాపురం గ్రామస్తులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం సైదాపురం చెరువులోకి వచ్చే వాగును పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సైదాపురం గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూడ్చ
Read Moreహుజూర్ నగర్ లో పట్టపగలు రూ 14.5 లక్షలు చోరీ
హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ లో బుధవారం పట్టపగలు రూ. 14 లక్షల 50 వేలు చోరీ జరిగింది. బాధితుడు పోలిశెట్టి వెంకటేశ్వర్లు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి
Read Moreసీఎం రేవంత్ను తాకే దమ్ము కేటీఆర్కు ఉందా : మందుల సామెల్
మోత్కూర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి త్వరలోనే ఇంటికి పోతారని కేటీఆర్ అంటున్నారని, రేవంత్ రెడ్డిని తాకే దమ్ము కేటీఆర్కు ఉందా
Read More












