Nirmal
గ్రూప్ 1లో నిర్మల్ విద్యార్థికి 455 మార్కులు
నిర్మల్, వెలుగు: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో నిర్మల్కు చెందిన ఎర్రవోతు సాయి ప్రణయ్ సత్తా చాటాడు. 455 మార్కులు సాధించారు. ప్రభుత్వ టీచర్
Read Moreకుభీర్ మండలంలో రూ.7.68 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం
కుభీర్/భైంసా, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుభీర్ మండలంలోని డ
Read Moreసోమనపల్లిలో సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ ఫొటోలకు క్షీరాభిషేకం
చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు
Read Moreప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్లు
ఆసిఫాబాద్/నిర్మల్/ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అధికారులను కలెక్టర్లు ఆద
Read Moreఅభివృద్ధి పనులకే అత్యధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా నిర్మల్, వెలుగు: అభివృద్ధి పనులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని, నిర్మల్ను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా
Read Moreఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: ఆరోగ్యంపై మహిళలంతా అవగాహన పెంచుకోవాలని, ఆటలు ఆడాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మహిళా దినోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక
Read Moreల్యాండ్మాఫియా, గంజాయిపై ఉక్కుపాదం : అంబర్ కిషోర్ఝా
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్పరిధిలో ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి దందాలపై ఉక్కుపాదం మోపుతామని కొత్త కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన
Read Moreఆయిల్ పామ్ ఫ్యాక్టరీని అడ్డుకోవద్దు
సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తా రైతు ధర్నాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్, వెలుగు: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ
Read Moreరొంపల్లిలో అంబులెన్సులో డెలివరీ
తిర్యాణి, వెలుగు: ఓ మహిళకు సిబ్బంది అంబులెన్స్లోనే డెలివరీ చేశారు. తిర్యాణి మండలం రొంపల్లి పంచాయతీలోని రాంజీగుడాకు చెందిన కుర్సెంగ లక్ష్మికి శనివారం
Read Moreఆడదస్నాపూర్ లో షార్ట్ సర్క్యూట్ తో మూడిండ్లు దగ్ధం
ఓ ఎద్దు మృతి.. రెండింటికి గాయాలు ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మండలం ఆడదస్నాపూర్ లో శుక్రవారం రాత్రి షార్ట్సర్క్యూట్ కారణంగా మూడిండ్లు దగ్ధమయ్
Read Moreసింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలివ్వాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కోల్ బెల్ట్ , వెలుగు: నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ స్థానికులు పెద్
Read Moreభీమారం మండలంలో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
జైపూర్ (భీమారం), వెలుగు: మహిళలు లేనిదే మానవ సృష్టి లేదని భీమారం ఎస్సై శ్వేత అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల లయన్స్ క్లబ్ (గౌతమి) పీఆర్సీ
Read Moreవిద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు : సీవోఈలో బస చేసిన కలెక్టర్
బెల్లంపల్లి/ నస్పూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవ
Read More












