Nirmal
భూభారతితో భూములకు రక్షణ : కలెక్టర్ అభిలాష అభినవ్
కుంటాల/కుభీర్, వెలుగు: ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో ప్రతి రైతు భూమికి రక్షణ ఉంటుందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కొత్త చట్టంపై మంగళవారం
Read Moreప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించండి .. ప్రజావాణిలో కలెక్టర్ల ఆదేశం
నిర్మల్, వెలుగు: ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జ
Read Moreమా ఊరికి కరెంట్ ఎప్పుడొస్తది .. నాయకపు గూడ గ్రామస్తుల వినూత్న నిరసన
పోల్స్ వేసేందుకు అనుమతించని ఫారెస్ట్ శాఖ ఆసిఫాబాద్, వెలుగు: స్వతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా తమ ఊరికి ఇప్పటికీ కరెంట్సౌకర్యం లే
Read Moreమంచిర్యాల జిల్లాలో టీబీ పేషెంట్లకు ప్రత్యేక అబులెన్సుల్లో సేవలు
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ భవన కార్మికులకు హెచ్ఐవీ, టీబీ పేషెంట్లకు పది రోజుల పాటు ప్రత్యేక అంబులెన్సుల్లో సేవలందిస్తామని మంచిర్యాల
Read Moreఇందారంలో ఇసుక రీచ్ ప్రారంభం
జైపూర్, వెలుగు: మండలంలోని ఇందారంలో గోదావరి నది బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను మైనింగ్ ఏడీ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభి
Read Moreఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో తీరిన నీటి కష్టాలు
కోటపెల్లి, వెలుగు: మండలంలోని సెట్పల్లి ఎస్సీ కాలనీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని.. బోరు వే
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 28న) ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్ర
Read Moreనిర్మల్ జిల్లాలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వంద మంది మైనర్లు
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. కౌన్సెలింగ్ నిర్మల్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిర్మల్ఎస్పీ జానకి షర్మిల స్పెషల్ఫోకస్పెట్టార
Read Moreజన్నారం గ్రామంలో ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
జన్నారం, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు.
Read Moreబాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల
Read Moreభూభారతితో భూ సమస్యలన్నీ పరిష్కారం .. అవగాహన సదస్సుల్లో కలెక్టర్లు
ఆదిలాబాద్/లక్ష్మణచాంద/సారంగాపూర్/కాగజ్ నగర్/తాండూరు, వెలుగు: భూభారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గాద
Read Moreరోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్కు రెండేండ్ల జైలు
జైపూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికితో పాటు, పలువురు గాయపడడానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ చెన్నూర్ జూనియర్ కోర
Read Moreఇందారం ఓపెన్కాస్ట్లో..15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం : వెంకటేశ్వర్లు
జైపూర్, వెలుగు: ఇందారం ఓపెన్కాస్ట్లో ఈ ఏడాది 15 లక్షల టన్నుల బొగ్గును తీయాలని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్
Read More












