Nirmala Sitharaman

ఇస్రోకు భారీగా నిధులు కేటాయింపు

బడ్జెట్ లో స్పేస్ డిపార్ట్ మెంట్ కు కేంద్రం ఈసారి రూ.13,042.75 కోట్లు కేటాయించింది. ఇది పోయినేడాదితో పోలిస్తే రూ.498.84 కోట్లు ఎక్కువ. ఇక సైన్స్ అండ్

Read More

10 వేల ఎలక్ట్రిక్ బస్సులు 

న్యూఢిల్లీ: దేశంలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్​లో రూ.24,931 కోట్లు కేటాయించింది. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల

Read More

వికసిత్ భారత్​కు పునాది 

వికసిత్ భారత్​కు పునాది  యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత లక్ష్యంగా బడ్జెట్: మోదీ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్రూ. 11 లక్షల కోట్లకు పెంచడం చ

Read More

కోటి కుటుంబాలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ

కోటి కుటుంబాలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ రూఫ్ టాప్  సోలార్  స్కీంకు రూ.10 వేల కోట్లు ప్రధానమంత్రి సూర్యోదయ యోజనతో ఏడాదికి రూ.18 వేలు

Read More

మాల్దీవులకు సాయంలో 170 కోట్లు కోత

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్​లో విదేశాంగ శాఖకు రూ. 22,154 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇతర దేశాలకు మనదేశం అందించే ఆర్థిక, అభివృద్ధి సాయం కింద

Read More

ఎవుసానికి అంతంతే..

న్యూఢిల్లీ:  మధ్యంతర బడ్జెట్ లో మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి కేటాయింపులు నామమాత్రంగానే పెరిగాయి. అలాగే ఇతర ప్రధాన రంగాలతో పోలిస్తే వ్య

Read More

మొరార్జీ రికార్డును సమం చేసిన నిర్మల

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్  రికార్డును సమం చేశారు. మొరార్జీ తర్వ

Read More

‘రామా బ్లూ’ చీరలో నిర్మల..

బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారీ ప్రత్యేకమైన చీరలను కట్టుకునే  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

Read More

యూజీసీకి 61% కోత

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్  కేటాయింపుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్  కమిషన్ (యూజీసీ) కు భారీగా కోత పడింది. ఏకంగా 61 శాతం కోత విధించారు. యూజీసీ

Read More

ద్రవ్యలోటు ఆందోళనకరం .. మధ్యంతర బడ్జెట్​పై ప్రతిపక్షాల అసంతృప్తి

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పెరుగుతున్న ద్

Read More

గరీబ్​ కల్యాణ్​.. దేశ్ కా కల్యాణ్​

గరీబ్​ కల్యాణ్​.. దేశ్ కా కల్యాణ్​ 2047 నాటికి పేదరికం లేని భారత్​ మా లక్ష్యం బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల పదేండ్లలో 25 కోట్ల మంది

Read More

సబ్సిడీలు తగ్గినయ్

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్ లో ఫుడ్, ఫర్టిలైజర్ సబ్సిడీలకు నిధులు తగ్గాయి. 2023–24 బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 8 శాతం తక్కువగా రూ. రూ. 3.69 లక్షల

Read More

లోక్​పాల్​కు 33,సీవీసీకి 51 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ అయిన లోక్​పాల్​కు రూ.33.32 కోట్లు బడ్జెట్​లో కేటాయించారు. పోయ

Read More